ఏడాది కాలంగా భూగ్రహాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతూ పోతున్నది. ఆదివారం భారత్ లో కొత్తగా మరో 45,209 కేసులు, 501 మరణాలు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసులు 91లక్షలకు, మరణాలు 85వేలకు చేరాయి. గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 6కోట్లకు, మరణాలు 14 లక్షలకు చేరువయ్యాయి. కరోనా రెండో, మూడో దశ విజృంభణ కారణంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pS7fuT
కరోనా విలయం: మోదీ కీలక యోచన -ఇకపై అంతా వర్చువల్ -అందరికీ టెక్ -చైనా వ్యాక్సిన్
Related Posts:
ఆ కేంద్ర మంత్రులకు సీఎం జగన్..సాయిరెడ్డి షాక్ : టీడీపీ నేతలు ఊహించలేని.. : అమరావతి పైనా అంతేనా..!!ఏపీలోనే కాదు..ఢిల్లీ రాజకీయాల్లోనూ లోపల జరిగే వ్యవహారాలు ఎవరికీ అర్దం కావటం లేదు. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పైన కేంద్ర మంత్రుల స్పం… Read More
కశ్మీర్లో ఆజాద్కు మరోసారి చుక్కెదురు.. ఎయిర్పోర్టులోనే అడ్డుకున్న పోలీసులుశ్రీనగర్ : కశ్మీర్లో పరిస్థితి సద్దుమణగలేదు. విపక్ష నేతలంతా ఇంకా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. ఈ క్రమంలో కశ్మీర్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబ… Read More
విద్యార్థినికి లెక్చరర్ ప్రేమ పాఠాలు.. రెండో పెళ్లి.. మొదటి భార్య సీన్లోకి వచ్చి..!అనంతపురం : విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువులు అడ్డదారులు తొక్కుతున్నారు. విద్యార్థులను సక్రమ మార్గంలో నడిపించాల్సింది పోయి వారే దారి తప్పుతున్నారు. ప… Read More
బోగీలను వదిలి పరుగులు పెట్టిన విశాఖ ఎక్స్ప్రెస్ రైలింజన్..ఎంత దూరం వెళ్లిందంటే..?విశాఖపట్నం: సాధారణంగా రైలు ప్రమాదం అని విన్నప్పుడు రైలు పట్టాలు తప్పి ఉంటుందనేది ముందుగా మనకు తడుతుంది. రైలు పట్టాలు తప్పడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువై… Read More
నేనున్నాంటూ చిదంబరానికి మద్దతు.. డీఎంకే చీఫ్ భరోసా..!ఆయనొక కేంద్రమంత్రి పది సంవత్సరాలపాటు పాటు హోంమంత్రిగా, ఆర్ధిక మంత్రిగా దేశానికి సేవలు అందించారు. రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. కాని ప్రజలకు … Read More
0 comments:
Post a Comment