ఏడాది కాలంగా భూగ్రహాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతూ పోతున్నది. ఆదివారం భారత్ లో కొత్తగా మరో 45,209 కేసులు, 501 మరణాలు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసులు 91లక్షలకు, మరణాలు 85వేలకు చేరాయి. గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 6కోట్లకు, మరణాలు 14 లక్షలకు చేరువయ్యాయి. కరోనా రెండో, మూడో దశ విజృంభణ కారణంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pS7fuT
కరోనా విలయం: మోదీ కీలక యోచన -ఇకపై అంతా వర్చువల్ -అందరికీ టెక్ -చైనా వ్యాక్సిన్
Related Posts:
నేరాలు ఎక్కువే: ఖైదీలతో నిండిన సెంట్రల్ జైళ్లు..అరకొరగా సిబ్బంది,ఎన్సీఆర్బీ లెక్కలివివిశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ జైళ్లు హౌజ్ ఫుల్గా ఉన్నాయి. వాటి కెపాసిటీకి మించి అందులో ఖైదీలు ఉన్నారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రధాన సెం… Read More
ట్విటర్ మారథాన్: మహిళా కమిషన్ ఛైర్పర్సన్ను ఇప్పటికైనా ప్రభుత్వం నియమిస్తుందా.?హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో గతేడాది జరిగిన దిషా ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశం మొత్తం రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేశాయి. ఈ క్రమంలోనే తెలం… Read More
పోలీసులూ... మేం పవర్లోకి రావద్దని మొక్కుకోండి.. వస్తే జరిగేదదే .. జేసీ బ్రదర్ సంచలనంమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు చేసే ప్రతి యాక్షన్కు రియాక్షన్ ఉంటుందని ఆయన గట్టిగానే … Read More
పవన్ కళ్యాణ్ మంచి నిర్ణయం: బీజేపీ-జనసేన పొత్తుపై కృష్ణంరాజు స్పందనహైదరాబాద్: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తో జనసేన పొత్తు విషయంపై మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం జ… Read More
పోర్న్ సైట్లపై కోర్టులో పిటిషన్ వేసిన వికలాంగుడు.. ఎందుకో తెలిస్తే షాక్ తింటారు..ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ వినియోగం,ఇంటర్నెట్ విస్తృతి పెరిగిన తర్వాత పోర్న్ మార్కెట్ కూడా అంతే స్థాయిలో విస్తరించింది. కొన్ని దేశాల్లో పోర్న్ సైట… Read More
0 comments:
Post a Comment