Tuesday, November 10, 2020

నితీశ్ శివసేనకు థ్యాంక్స్ చెప్పాలి... బీజేపీ మహారాష్ట్ర దెబ్బ మరువదు... సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు..

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ చతికిలపడటంతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటివరకూ ఉన్న ట్రెండ్స్ ప్రకారం బీహార్‌లో 125 స్థానాల్లో ఆధిక్యంతో... బీజేపీ స్పష్టమైన మెజారిటీ దిశగా పయనిస్తోంది. ఇదే ట్రెండ్ చివరి వరకూ కొనసాగితే ఎన్డీయే చేతికి పగ్గాలు వెళ్లడం లాంఛనమే. అయితే బీజేపీ తన మాటను నిలబెట్టుకుని నితీశ్‌నే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eLU2yX

Related Posts:

0 comments:

Post a Comment