Thursday, December 19, 2019

పౌరసత్వ చట్టంపై అజ్మీర్ దర్గా చీఫ్ దివాన్ సంచలన ప్రకటన..!

జైపూర్: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టంపై ముస్లిం సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు వ్యక్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. అజ్మీర్ దర్గా మత పెద్దలు సంచలన ప్రకటన చేశారు. ఈ చట్టాన్ని అమలు చేయడం వల్ల భారత ముస్లింలకు వచ్చిన ముప్పేమీ లేదని అన్నారు. ఆందోళనలను వెంటనే విరమించుకోవాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2r6TPBN

Related Posts:

0 comments:

Post a Comment