Thursday, December 19, 2019

అమరావతిపై సీఎం జగన్ ప్రకటనను వెనక్కి తీసుకోవాలి... కన్నా లక్ష్మినారాయణ

రాష్ట్రం అభివృద్ది చెందాలంటే... అభివృద్ది వికేంద్రీకరణ చేయాలని.. కాని పరిపాలన వికేంద్రీకరణ సరికాదని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. ప్రస్తుతం ఏపీలో ఉద్యోగులు ఇప్పుడిప్పుడే.. సర్ధుకుంటున్నారని వారు మళ్లి విశాఖ వెళ్లడం సాధ్యంకాదని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని కన్నా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే రాజధాని రైతులకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EAHJUB

Related Posts:

0 comments:

Post a Comment