Tuesday, November 10, 2020

IPL 2020: 200 మ్యాచులు ఆడి రికార్డ్ సృష్టించిన రోహిత్.. ధోనీ తర్వాత..!

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ 2020 సీజన్ ఫైనల్ మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. హిట్ మ్యాన్‌కు ఇది 200వ ఐపీఎల్ మ్యాచ్ కాగా.. ఈ ఘనతను అందుకున్న రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. రోహిత్ కన్నా ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pcASqC

Related Posts:

0 comments:

Post a Comment