బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అధ్యక్షుడిగా ఉన్న ‘ఆలిండియా మజ్లిస్ ఎ ఇతెహాద్ ఉల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం)' సంచలనం సృష్టించింది. మంగళవారం వెలువడిన బీహార్ ఫలితాల్లో ఎంఐఎం మొత్తం ఐదు సీట్లను గెలుచుకుంది. బీహార్ ఫలితాలు హంగ్ దిశగా వెళుతుండటంతో ఓవైసీ నిర్ణయాత్మక శక్తిగా అవతరించే అవకాశాలున్నాయి.. దుబ్బాక ఫలితంపై హరీశ్రావు అనూహ్య వ్యాఖ్యలు -టీఆర్ఎస్ ఓటమితో మంత్రి భవితవ్యం?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JMfJmO
బీహార్ ఫలితాల్లో సంచలనం: మజ్లిస్ పార్టీకి 5సీట్లు -నిర్ణాయక శక్తిగా ఓవైసీ -కట్టర్ కామెంట్లకు కౌంటర్
Related Posts:
ప్రస్తుతం జయ ఆస్తుల విలువెంత..? తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..!!చెన్నై/హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులపై వివాదం కొనసాగుతూనే ఉంది. అసలు జయ ఆస్తులకు సంబందించి తాజా విలువ ఎంత ఉంటుందని తమిళనాడు ప్రభుత్వాన్… Read More
బెంగళూరులో తీవ్ర ఉద్రిక్తత: 144 సెక్షన్ అమలు..పబ్లు, మద్యం దుకాణాలు బంద్!బెంగళూరు: సిలికాన్ సిటీగా, ఉద్యాన నగరిగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యమం… Read More
రెబల్ ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయం...! వారి రాజకీయా సమాధి ప్రజలే కడతారు.. సిద్దరామయ్యామరి కాసేపట్లో కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న నేపథ్యంలో కాంగ్రెస్ , జేడీఎస్ కూటమి తిరిగి అధికారాన్ని చేజిక్కుంచుకునే … Read More
బెంగాల్లో దారుణం: సామూహిక దాడిలో ట్రాన్స్జెండర్ మృతి..దాడి ఎందుకు చేశారు?కోల్కతా: వెస్ట్ బెంగాల్లో దారుణం చోటుచేసుకుంది. చిన్నపిల్లలను ఎత్తుకెళుతున్నారని చెప్పి ట్రాన్స్జెండర్పై స్థానికులు దాడి చేశారు. ఈ ఘటన జల్పాయిగురి… Read More
ప్రత్యేక అతిథితో మోడీ ... కాసేపు ప్రపంచాన్ని మరిచిన ప్రధాని.పార్లమెంటులో ప్రధాని మోడీ చాంబర్లో ఓ ప్రత్యేక అతిథి దర్శనమిచ్చాడు. ఆ అతిథిని చూడగానే మోడీ కూడా చిన్నపిల్లాడిలా మారిపోయాడు. కాసేపు ఆ అతిథితో ఆడుకున్నా… Read More
0 comments:
Post a Comment