బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అధ్యక్షుడిగా ఉన్న ‘ఆలిండియా మజ్లిస్ ఎ ఇతెహాద్ ఉల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం)' సంచలనం సృష్టించింది. మంగళవారం వెలువడిన బీహార్ ఫలితాల్లో ఎంఐఎం మొత్తం ఐదు సీట్లను గెలుచుకుంది. బీహార్ ఫలితాలు హంగ్ దిశగా వెళుతుండటంతో ఓవైసీ నిర్ణయాత్మక శక్తిగా అవతరించే అవకాశాలున్నాయి.. దుబ్బాక ఫలితంపై హరీశ్రావు అనూహ్య వ్యాఖ్యలు -టీఆర్ఎస్ ఓటమితో మంత్రి భవితవ్యం?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JMfJmO
బీహార్ ఫలితాల్లో సంచలనం: మజ్లిస్ పార్టీకి 5సీట్లు -నిర్ణాయక శక్తిగా ఓవైసీ -కట్టర్ కామెంట్లకు కౌంటర్
Related Posts:
ఆ మూడు పార్టీల కలయిక ప్రజాతీర్పునకు వ్యతిరేకం: సుప్రీంను ఆశ్రయించిన బీజేపీ కార్యకర్తముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ కూటమి సహేతుకమైనది కాదని అది ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని పేర్కొంటూ మహారాష్ట్రలోని బీజేపీ… Read More
టీడీపీకి మరో షాక్..! సీఎం జగన్ తో బీఎమ్మార్ మంతనాలు: వైసీపీలో ఎంట్రీ ఖాయమేనా..!ఏపీ రాజకీయాల్లో జంపింగ్ ల కాలం నడుస్తోంది. టీడీపీకి చెందిన సీనియర్ నేత మరొకరు పార్టీ వీడుతున్నారనే ప్రచారం జోరందుకుంది. టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తూ..… Read More
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠహైదరాబాద్: ఆర్టీసీ రూట్ల ప్రైవైటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూట్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఇది… Read More
ప్రభుత్వ స్కూల్లో పాముకాటుతో విద్యార్థిని మృతి: సిగ్గు పడాలి, లోక్సభను కుదిపేసిన ఘటనతిరువనంతపురం: కేరళలోని వయనాడ్ జిల్లా సుల్తాన్ బథేరీలోని ప్రభుత్వ పాఠశాలలో పాము కరిచి విద్యార్థిని మృతి చెందిన ఘటన అనంతరం ఆ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సం… Read More
రాజకీయ ఆటలొద్దు.. ఇలాంటి చవకబారు పనులా? మోడీ సర్కార్పై ప్రియాంక గాంధీ ఫైర్గాంధీ కుటుంబంతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఎస్పీజీ రక్షణను తొలగించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ అంశం పార్లమెంట్ సమావేశాలను కూడా కుదిపే… Read More
0 comments:
Post a Comment