Tuesday, November 10, 2020

బీహార్ ఫలితాల్లో సంచలనం: మజ్లిస్ పార్టీకి 5సీట్లు -నిర్ణాయక శక్తిగా ఓవైసీ -కట్టర్ కామెంట్లకు కౌంటర్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అధ్యక్షుడిగా ఉన్న ‘ఆలిండియా మజ్లిస్ ఎ ఇతెహాద్ ఉల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం)' సంచలనం సృష్టించింది. మంగళవారం వెలువడిన బీహార్ ఫలితాల్లో ఎంఐఎం మొత్తం ఐదు సీట్లను గెలుచుకుంది. బీహార్ ఫలితాలు హంగ్ దిశగా వెళుతుండటంతో ఓవైసీ నిర్ణయాత్మక శక్తిగా అవతరించే అవకాశాలున్నాయి.. దుబ్బాక ఫలితంపై హరీశ్‌రావు అనూహ్య వ్యాఖ్యలు -టీఆర్ఎస్ ఓటమితో మంత్రి భవితవ్యం?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JMfJmO

Related Posts:

0 comments:

Post a Comment