వెటర్నరీ వైద్యురాలు దిశ దాడి తర్వాత హైకోర్టు చర్యలకు ఉపక్రమించింది. సాధారణంగా నేర తీవ్రతను బట్టి ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేస్తారు. కానీ ఘటన తీవ్రత దృష్ట్యా కేసులను విచారించేందుకు 11 మంది న్యాయమూర్తులతో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తున్నామని హైకోర్టు తెలిపింది. దీంతో ఆ నేరాలపై విచారణ త్వరగా జరిగి, నిందితులకు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PFMdjn
11 మంది న్యాయమూర్తులతో కోర్టు, లైంగికదాడుల కేసుల విచారణ స్పీడప్, హైకోర్టు
Related Posts:
మానవత్వం చాటుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి..మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళను స్వయంగా తన కారులో ఆస్పత్రికి తరలించారు. దగ్గరు… Read More
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు బిగ్ షాక్ : అజ్ఞాతంలోకి 18 మంది ఎమ్మెల్యేలు,మంత్రులు..రాజ్యసభ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్లో రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అందు… Read More
మార్చి 28 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: బడ్జెట్ ఎప్పుడంటే..?అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 28 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్.. ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడనున్నార… Read More
35ఏళ్ల పరిచయం: ఆమెతోనే 60ఏళ్ల కాంగ్రెస్ సీనియర్ నేత పెళ్లి: నేతల అభినందనలున్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ కేంద్రమంత్రి ముకుల్ వాస్నిక్ 60ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. తన పాత స్నేహితురాలు రవీనా ఖురానాను ఆ… Read More
మాన్సాస్ వ్యవహారంలో చంద్రబాబు దోషే.. చరిత్ర చెబుతున్న వాస్తవమిదే...వివాదాస్పద మాన్సాస్ ట్రస్టులో గతంలో రాజకుటుంబీలకు మినహా ఎవరికీ చోటు దక్కలేదా ? పూసపాటి వంశీయుల కన్నుసన్నల్లోనే దశాబ్దాలుగా సాగిన రాజకీయంలో ఇంకెవరూ భాగ… Read More
0 comments:
Post a Comment