బెంగళూరు: ఉద్యోగానికి వెలుతున్న ఆర్ టీసీ మహిళా కండెక్టర్ మీద గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేశాడు. తీవ్రగాయాలైన మహిళా కండెక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరు నెలల క్రితమే ఇదే మహిళా కండెక్టర్ మీద మొదటిసారి యాసిడ్ దాడి జరిగింది. యాసిడ్ దాడిలో తీవ్రగాయాలైన లేడీ కండెక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని పోలీసులు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q1NIXV
బెంగళూరులో ఆర్ టీసీ లేడీ కండెక్టర్ పై యాసిడ్ దాడి, 6 నెలల క్రితమే, ఇంటి సమీపంలో!
Related Posts:
ఓటింగ్ తగ్గుదల కేసీఆర్ కుట్ర -ఈసీ కూడా దోషే -విజయశాంతి తాజా సంచలనంకొండంత రాగం తీసి.. పితుకంత పాట పాడినట్లుగా.. సాధారణ ఎన్నికలను తలపించే స్థాయిలో ప్రచారం సాగినా.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన… Read More
8 ఏళ్ల బాలికపై హత్యాచారం... దోషికి మరణశిక్ష విధించిన న్యాయస్థానం...8 ఏళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడిన ఓ నిందితుడిని దోషిగా తేల్చిన పోక్సో న్యాయస్థానం అతనికి మరణశిక్ష విధించింది. 2019లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ఏడా… Read More
నిజాయితీకి నిలువుటద్దం పవన్ కల్యాణ్ -వ్యక్తిత్వంపై మాట్లాడితే ఖబర్దార్ -ప్రకాశ్రాజ్కు బండ్ల గణేష్ కౌంటర్జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొలుత అభ్యర్థులను బరిలోకి దింపి, తర్వాత బీజేపీకి ఓటేయాలంటూ తన కార్యకర్తకు పిలుపునిచ్చిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను రంగులు మార్చే… Read More
చంద్రబాబును వెంటనే మెంటల్ ఆస్పత్రికి పంపండి, నరకంలోనూ చోటు దొరకదు: సభలో జగన్ ఆగ్రహంఅమరావతి: విపక్ష నేత చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ శీత… Read More
భారత్లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం: డాక్టర్ రెడ్డీస్, ఆర్డీఐఎఫ్ సంయుక్తంగా..హైదరాబాద్: భారతదేశంలో రష్యా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. స్పుత్నిక్ వీ టీకా ప్రయోగాలు ప్రారంభించినట్లు హైదరాబాద్ ఫార్మా దిగ్గజం డాక్ట… Read More
0 comments:
Post a Comment