Thursday, December 19, 2019

వర్క్ ఫ్రమ్ హోమ్: పౌరసత్వ ఉద్యమాల్లో పాల్గొంటే ఉద్యోగాలు ఊడిపోతాయ్: సిబ్బందికి ఎమ్మెన్సీల వార్నింగ్

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని అట్టుడికిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పలు బహుళజాతి సంస్థలు తమ ఉద్యోగులకు హెచ్చరికలను జారీ చేశాయి. ఎట్టి పరిస్థితుల్లో గానీ, ఏ కారణంతోనైనా గానీ.. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనల్లో పాల్గొంటే.. ఉద్యోగాలపై ఆశలు వదులుకోవాల్సిందేనని వెల్లడించాయి. అవసరమైతే ఇంట్లో నుంచే పని చేసుకోవచ్చని వెసలుబాటును

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z32pOA

Related Posts:

0 comments:

Post a Comment