ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు బడి గంటలు మోగాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఇంతకాలం స్కూల్స్ తెరుచుకోలేదు. నేటి నుండి పాఠశాలల పునఃప్రారంభం చేయడంతో విద్యార్థులు సంతోషంగా పాఠశాలలకు పరుగులు పెట్టారు. అటు టీచర్లు , ఇటు విద్యార్థులతో స్కూల్స్ లో సందడి నెలకొంది. చాలా కాలం సుదీర్ఘ విరామం తర్వాత విద్యార్థులు , టీచర్లు స్కూల్స్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eiy71M
ఏపీలో తొలిరోజు స్కూల్స్ .. కరోనా నిబంధనల్లోనూ 80 శాతం హాజరైన విద్యార్థులు : మంత్రి ఆదిమూలపు సురేష్
Related Posts:
నాకు కాషాయం రంగు పులమాలని చూశారు: బీజేపీపై రజినీ ఫైర్చెన్నై: తనకు కాషాయం రంగు అంటించేందుకు బీజేపీ విశ్వప్రయత్నం చేసిందని చెప్పారు తమిళ సూపర్స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ బీజేపీలో చేరతారనే వార్త షికారు చేస… Read More
రూట్ల ప్రైయివేటీకరణ ఆపండి..!కార్మికులతో చర్చలు జరపాలని టీ సర్కార్ కు కోర్ట్ మరోసారి సూచన..!!హైదరాబాద్ : తెలంగాణ హైకోర్ట్ లో ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఏ ముహూర్తంలో ఆర్టీసి కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారో గాని అప్పటినుండ… Read More
కిటికీల కోసం రూ 73 లక్షలు: సీఎం క్యాంపు కార్యాయం కోసం 15 కోట్లు ఖర్చు: ప్రతిపక్షాల ఫైర్..!ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం..ఇంటికి కొత్తగా ల్యూమినియమ్ కిటికీలు, తలుపులు అమర్చేందుకు రూ.73 లక్షలు మంజూరు చేస్తూ … Read More
ఏపీలో అయిదేళ్లల్లో రూ.2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు: కేంద్ర మంత్రి..సీఎం జగన్ కీలక భేటీ..!కేంద్ర పెట్రోలియం..సహజవాయువు.. ఉక్కుశాఖల మంత్రి ధర్మేంద్ర ప్రదాన్..ఏపీ ముఖ్యమంత్రి జగన్ మధ్య చర్చల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా.… Read More
రియల్ ఎస్టేట్ వ్యాపారం, అక్రమ సంబంధం, లేడీ వలలో పడి బతుకు బూడిద, భార్య!చెన్నై/కరూర్: పరాయి స్త్రీ వ్యామోహంలో జల్సాలు చేస్తూ నిత్యం ఇంటికి రాకుండా అక్కడక్కడే తిరుగుతూ మానసికంగా టార్చర్ పెడుతున్న పారిశ్రామికవేత్తను అతని భార… Read More
0 comments:
Post a Comment