ఏపీలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజల్లో పెరిగిన అవగాహన, రోజువారీ భారీగా నిర్వహిస్తున్న పరీక్షలతో అత్యల్ప కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో కేవలం 1916 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కేవలం 14 మరణాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mLwmxf
ఏపీలో అత్యల్ప స్ధాయికి కరోనా- 24 గంటల్లో కేవలం 1916 కేసులు, 14 మరణాలు..
Related Posts:
జగన్ సంచలన నిర్ణయం: వైద్య - ఆరోగ్య శాఖ సీఎం వద్దే: ఆశా వర్కర్ల వేతనం పదివేలకు పెంపు..!ఏపీ నూతన మఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన వైద్య శాఖను తానే పర్యవేక్షిస్తానని ప్రకటించారు. అదే విధంగా ఏపీలోని ఆశా వర… Read More
కేంద్రంలో నితీష్కు చెక్... బీహార్లో బీజేపీకి చెక్... లెక్క సరిపోయింది... !బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ట్రంలో బీజేపీ నేతలకు షాక్ ఇచ్చారు. నితీష్ కుమార్ రాష్ట్ర్రంలో చేపట్టిన మంత్రి పదవుల్లో బీజేపీకి మొండి చేయి చూపి… Read More
అమేరికాలో... తెలంగాణ అవతరణ వేడుకలు..తెలంగాణ అవతరణ వేడుకలను అమేరికాలో ఘనంగా నిర్వహించారు. ఈవేడుకలను టీఆర్ఎస్ అమెరికా ఎన్నారై బృందం నిర్వహించింది. ఈసంధర్భంగా ఉద్యమ సారధులైన కేసీఆర్ ,జయశంకర… Read More
ఛలో ఇడుపులపాయ.. తెలంగాణలో జగన్ మరో వీరాభిమాని పాదయాత్రహైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి ప్రాంతాలకతీతంగా అభిమానులు ఉన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయాక కూడా వైఎస్ కుటుంబ… Read More
వైఎస్ జగన్ ప్రభుత్వంలో తొలి ఇఫ్తార్కు విస్తృత ఏర్పాట్లుగుంటూరు: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ ఇవ్వనుంది. సోమవారం గుంటూరులోని పోలీసు పరేడ్… Read More
0 comments:
Post a Comment