చెన్నై: తనకు కాషాయం రంగు అంటించేందుకు బీజేపీ విశ్వప్రయత్నం చేసిందని చెప్పారు తమిళ సూపర్స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ బీజేపీలో చేరతారనే వార్త షికారు చేస్తున్ననేపథ్యంలో రజనీకాంత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రజనీకాంత్కు కాషాయం కండువా కప్పాలని ప్రయత్నించారని అయితే తాను మాత్రం దానికి దూరంగానే ఉంటానని చెబుతూ బీజేపీతో కలిసేదిలేదనే సంకేతాలను పంపారు. తమిళ కవి తిరువల్లువర్కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34Ekhkv
నాకు కాషాయం రంగు పులమాలని చూశారు: బీజేపీపై రజినీ ఫైర్
Related Posts:
సిరిసిల్లలో వ్యభిచార కూపాలు... చదువు పేరుతో నరకం... ఆరేళ్ల తర్వాత విముక్తి...సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఓ వ్యభిచార గృహం నుంచి ఓ మైనర్ బాలికకు విముక్తికి లభించింది. ఆరేళ్లుగా వ్యభిచార కూపంలో చిక్కుకుపోయి నరకం అనుభవించిన ఆ బాలిక… Read More
అన్లాక్ 3.0: రాత్రి కర్ఫ్యూ పూర్తిగా ఎత్తివేత, సినిమా హాళ్లకు నో, జిమ్స్కు ఓకేన్యూఢిల్లీ: లాక్డౌన్ నిబంధనలను క్రమంగా సడలిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్లాక్ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి రాత్రి పూ… Read More
జగన్ కూతురు చదివే చోటా అదే తీరు - ఏపీ సీఎం వల్లే కేంద్రం కొత్త విద్యా విధానం - ఎంపీ రఘురామ సంచలనం''నాకు తెలిసి మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ లో చదువుకున్నట్లున్నారు. ఇప్పుడాయన కూతురు కూడా అక్కడే చదువుతోంది. లండన్ కు 200 కిలోమీటర్ల దూరంలో… Read More
నేటి నుంచే అందుబాటులోకి హైదరాబాద్ హెటిరో ‘ఫావివిర్’ ఔషధంన్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాధి చికిత్సలో వాడే ఫావిపిరావిర్ ఔషధాన్ని భారత్లో విక్రయించేందుకు హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్కు అనుమతి లభించిన నేపథ్యంలో మార్క… Read More
జగన్ సర్కారు పెన్షన్ల పెంపు ఎప్పుడో - రెండో ఏడాదిలో నెరవేరని హామీ- మిగతావన్నీ చకచకా..ఏపీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్ తాము అధికారంలోకి రాగానే నవరత్నాల అమల్లో భాగంగా ఆసరా పింఛన్లను 2 వేల నుంచి మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోతా… Read More
0 comments:
Post a Comment