Friday, November 8, 2019

నాకు కాషాయం రంగు పులమాలని చూశారు: బీజేపీపై రజినీ ఫైర్

చెన్నై: తనకు కాషాయం రంగు అంటించేందుకు బీజేపీ విశ్వప్రయత్నం చేసిందని చెప్పారు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ బీజేపీలో చేరతారనే వార్త షికారు చేస్తున్ననేపథ్యంలో రజనీకాంత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రజనీకాంత్‌కు కాషాయం కండువా కప్పాలని ప్రయత్నించారని అయితే తాను మాత్రం దానికి దూరంగానే ఉంటానని చెబుతూ బీజేపీతో కలిసేదిలేదనే సంకేతాలను పంపారు. తమిళ కవి తిరువల్లువర్‌కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34Ekhkv

Related Posts:

0 comments:

Post a Comment