ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం..ఇంటికి కొత్తగా ల్యూమినియమ్ కిటికీలు, తలుపులు అమర్చేందుకు రూ.73 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉంటున్న నివాసానికి ద్రత దృష్ట్యా కొన్ని గదులకు అల్యూమినియం తలుపులు..కిటికీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని కోసం ప్రభుత్వం అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36OZ8Gi
కిటికీల కోసం రూ 73 లక్షలు: సీఎం క్యాంపు కార్యాయం కోసం 15 కోట్లు ఖర్చు: ప్రతిపక్షాల ఫైర్..!
Related Posts:
14 తరువాత లాక్డౌన్ ఎత్తివేత: హాట్స్పాట్లు, రెడ్జోన్లకు మాత్రమే పరిమితం: సీఎం తాజా వ్యూహంతిరువనంతపురం: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా ప్రకటించిన లాక్డౌన్ ముగింపు దశకు వచ్చింది. మరో రెండు రోజుల్లో దేశవ్యాప్త న… Read More
సీఎం జగన్ కీలక నిర్ణయం: ఏపీలో 16 కోట్ల మాస్కులు ఉచిత పంపిణీ, ఒక్కొక్కరికి మూడుఅమరావతి: కరోనావైరస్ వ్యాపిస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మ… Read More
కరోనా వార్నింగ్: మాస్కు లేకుండా బయటికొస్తే రూ. 5వేల జరిమానా లేదా మూడేళ్ల జైలు, ఏ సిటీలోనంటే?గాంధీనగర్: దేశంలో కరోనావైరస్ విస్తరిస్తున్న క్రమంలో పలు రాష్ట్రాలు కరోనా కట్టడి కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఏప్రిల్ 30 … Read More
Coronavirus: కరోనాను ఎగతాళి చేసిన టిక్ టాక్ స్టార్, అదే రోగంతో నేడు క్వారంటైన్, సారీ!భోపాల్: కరోనా వైరస్ (COVID 19) ఎంత భయంకరంగా ఉంటుందో ప్రపంచ దేశాల్లోని వైద్యులు పదేపదే చెబుతున్నారు. కరోనా వైరస్ కూ దూరంగా ఉండాలని, అనేక జాగ్రత్తలు తీస… Read More
లాక్డౌన్ ఘోరం: ఆకలితో ముగ్గురు మృతి.. కడుపుమంటతో హింసకు దిగుతోన్న వలస కూలీలు..అంతా భయపడ్డట్లే జరుగుతోంది. లాక్ డౌన్ దెబ్బకు అన్నం దొరక్క పేదలు చనిపోతున్నారు. కనీసం భిక్షమెత్తే అవకాశం కూడా లేక సొంత పిల్లల్ని చంపుకునేదాకా వెళుతున్… Read More
0 comments:
Post a Comment