ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం..ఇంటికి కొత్తగా ల్యూమినియమ్ కిటికీలు, తలుపులు అమర్చేందుకు రూ.73 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉంటున్న నివాసానికి ద్రత దృష్ట్యా కొన్ని గదులకు అల్యూమినియం తలుపులు..కిటికీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని కోసం ప్రభుత్వం అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36OZ8Gi
కిటికీల కోసం రూ 73 లక్షలు: సీఎం క్యాంపు కార్యాయం కోసం 15 కోట్లు ఖర్చు: ప్రతిపక్షాల ఫైర్..!
Related Posts:
మళ్లీ ప్రత్యక్షమైన అబు బకర్.. ఐదేళ్ల తర్వాత కనిపించిన ఐసీస్ చీఫ్...ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అధినేత అబు బకర్ అల్ బగ్దాది మరోసారి ప్రత్యక్షమయ్యాడు. అతడు చనిపోయాడని అంతా అనుకుంటున్న తరుణంలో ఐదేళ్ల తర్వాత తాజాగా ఓ వీడియోలో… Read More
నేనుండగా దాడులా ? ఉగ్రవాదులు పారిపోవాల్సిందే .. శ్రీలంకలో పాల్ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఏపీ ఎన్నికల్లో ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేసిన కేఏ పాల్ ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నారు. వరుస బాంబు పేలుళ్లతో వణికిపోయిన శ్రీలంకల… Read More
వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుకు మార్గదర్శకాలు జారీ .. ఎలా లెక్కిస్తారంటేఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుంది అని వీవీ ప్యాట్ స్లిప్ లను లెక్కించాలని పలు రాజకీయ పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా ప్రతి పార్లమెంట్, అసెంబ్లీ నియోజ… Read More
హైకోర్టులో సుజనా సవాల్: సీబీఐ చర్యలు నిలిపివేయాలి: ఆ కంపెనీతో సంబంధం లేదు..!సీబీఐ జారీ చేసిన నోటీసుల పైన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ నోటీసులకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేయ… Read More
మంచు కొండల్లో మంచు మనిషి! 'యతి' పాదముద్రల ఫోటోలు ట్వీట్ చేసిన ఆర్మీ!హిమాలయాల్లో యతి సంచారంపై పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మనిషి, కోతి కలగలిసినట్లుండే భీకర ఆకారంతో యతి ఉంటుందని హిమాలయాల్లో నివసించే షెర్పాలు చెబుతుంట… Read More
0 comments:
Post a Comment