కేంద్ర పెట్రోలియం..సహజవాయువు.. ఉక్కుశాఖల మంత్రి ధర్మేంద్ర ప్రదాన్..ఏపీ ముఖ్యమంత్రి జగన్ మధ్య చర్చల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా.. వచ్చే ఐదేళ్లలో ఏపీలో పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు రంగాల నుంచి రూ.2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికల పైన చర్చలు చేసారు.కడప జిల్లాలో నిర్మించతలపెట్టిన స్టీల్ప్లాంట్కు ఎన్ఎండీసీ నుంచి ఇనుపఖనిజం సరఫరాపై ముఖ్యమంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2p3gqOO
ఏపీలో అయిదేళ్లల్లో రూ.2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు: కేంద్ర మంత్రి..సీఎం జగన్ కీలక భేటీ..!
Related Posts:
సీబీఐ కార్యాలయంపై పోలీస్ నజర్... తాత్కాలిక డైరెక్టర్ నియామకంఢిల్లీ : అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి మరోసారి తప్పించింది హై పవర్ కమిటీ. ఆయనపై ఆరోపణలు రావడంతో ఇటీవల ఆ పదవి నుంచి తప్పించింది కేంద్రం. … Read More
ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షీలా దీక్షిత్, ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్స్న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ను గురువారం ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమించారు. అనారోగ్యం కారణంగా అజయ్ మాకెన్ బుధవారం… Read More
ఫిబ్రవరి 5న ఓట్ ఆన్ ఎకౌంట్ .. చివరి సమావేశాల్లో కీలక నిర్ణయాలు..ఏపి అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ..రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశ గా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా..… Read More
యూపీఏ పాలనకు ముగింపు, బీజేపీ అధికారంలోకి వస్తుంది!: కాంగ్రెస్ ముఖ్యమంత్రిజైపూర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి నోరు జారారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం పోయి, ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని చెప్… Read More
సామాన్యుడిలా జగన్ శ్రీవారి దర్శనం, విశాఖలో హత్యాయత్నం నుంచి కాపాడింది ఆయనే, ఆశ్చర్యమేసింది: రోజాచిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని… Read More
0 comments:
Post a Comment