Friday, November 8, 2019

ఏపీలో అయిదేళ్లల్లో రూ.2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు: కేంద్ర మంత్రి..సీఎం జగన్ కీలక భేటీ..!

కేంద్ర పెట్రోలియం..సహజవాయువు.. ఉక్కుశాఖల మంత్రి ధర్మేంద్ర ప్రదాన్..ఏపీ ముఖ్యమంత్రి జగన్ మధ్య చర్చల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా.. వచ్చే ఐదేళ్లలో ఏపీలో పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు రంగాల నుంచి రూ.2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికల పైన చర్చలు చేసారు.కడప జిల్లాలో నిర్మించతలపెట్టిన స్టీల్‌ప్లాంట్‌కు ఎన్‌ఎండీసీ నుంచి ఇనుపఖనిజం సరఫరాపై ముఖ్యమంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2p3gqOO

Related Posts:

0 comments:

Post a Comment