Monday, November 2, 2020

IPL 2020: నా జెర్సీని వాళ్లకు ఎందుకిచ్చానో తెలుసా: ధోనీ

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తాను ఐపీఎల్‌కు కూడా దూరమవుతానని భావించి యువ ఆటగాళ్లంతా జెర్సీలు తీసుకున్నారని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. ఇదే తన చివరి సీజన్ అని పొరపడ్డారని, కానీ తాను వచ్చే సీజన్ కూడా ఆడుతానని మహీ స్పష్టం చేశాడు. ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mHcY4s

Related Posts:

0 comments:

Post a Comment