దుబ్బాక ఉపఎన్నిక తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఉపఎన్నికలో గెలిచి తమ పట్టు ఏమాత్రం సడలలేదని నిరూపించుకోవాలని టీఆర్ఎస్ భావిస్తుండగా... అధికార పార్టీని ఎలాగైనా ఓడించి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని నిరూపించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలాంటి తరుణంలో టీఆర్ఎస్ కీలక నేత,మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి ఆ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34sUmxA
దుబ్బాక వార్ : ఉపఎన్నిక వేళ కాంగ్రెస్లోకి టీఆర్ఎస్ కీలక నేత... టికెట్ దక్కనందుకే...?
Related Posts:
కోర్టులంటే లెక్కలేదా..? గతంలో పదవులకు రాజీనామాలు.. కేసీఆర్పై వీహెచ్ గుస్సాసీఎం కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో మొండి వైఖరి సరికాదని హితవు పలికారు. ప్రభుత్వం పట్టువి… Read More
టీఎస్ఆర్టీసీ సమ్మె,.. 23న ఓయూలో ఆర్టీసీ కార్మికుల బహిరంగ సభఆర్టీసీ జేఏసీ తలపెట్టిన బంద్ అనంతరం భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు సమావేశం అయిన ఆర్టీసీ జేఏసీ నిర్వహించిన సమావేశం ముగిసింది. సమావేశంలో పలు భవిష్యత్… Read More
బొత్సా వ్యాఖ్యలతో తిప్పలు: ఆ రెండు జిల్లాల ఎమ్మెల్యేల సతమతం: టీడీపీ నేతలకు లక్ష్యంగా..!ఏపీ రాజధాని అమరావతి పైన మంత్రి బొత్సా చేస్తున్న వరుస వ్యాఖ్యలతో అధికార పార్టీ నేతలే ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా టీడీపీ నేతలు కృష్ణా.. గుంటూరు జిల్ల… Read More
ముగిసిన ప్రచారపర్వం.. మిగిలింది ప్రలోభాలే... ఎల్లుండే పోలింగ్.. ఈసీ నిఘానీడలో...గత కొద్దిరోజులుగా హోరెత్తిన మైకులు మూగబోయాయి. శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రచార హోరు ఆగిపోయింది. సోమవారం మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ సహా దేశవ్యాప్తంగా… Read More
‘జగన్ కోర్టుకు హాజరైతే రూ. 60లక్షల ఖర్చా..? నిబద్ధత ఉంటే ఇలా చేయండి’అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాధనం వృథా అవుతోందన్న వం… Read More
0 comments:
Post a Comment