ఏపీ రాజధాని అమరావతి పైన మంత్రి బొత్సా చేస్తున్న వరుస వ్యాఖ్యలతో అధికార పార్టీ నేతలే ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా టీడీపీ నేతలు కృష్ణా.. గుంటూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నాని ప్రశ్నిస్తున్నారు. రాజధాని ఇక్కడ నుండి తరలించటానికి ఈ రెండు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు సిద్దమేనా అని నిలదీస్తున్నారు. అయితే, బొత్సా ఎక్కడా రాజధాని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VXW3yh
బొత్సా వ్యాఖ్యలతో తిప్పలు: ఆ రెండు జిల్లాల ఎమ్మెల్యేల సతమతం: టీడీపీ నేతలకు లక్ష్యంగా..!
Related Posts:
ఉన్నత స్థాయి ఉద్యోగాలకు చెక్... వేతనాల్లో భారీ మార్పులకు కంపెనీలు సిద్ధంముంబై: ఆర్థిక వ్యవస్థ తగ్గుముఖం పడుతుండటంతో పై స్థాయి లేదా ఉన్నత ఉద్యోగాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ మందగిస్తుండటంతో దానికి అనుగుణంగానే … Read More
దుర్గమ్మను దర్శించిన గవర్నర్ దంపతులు: మూడు లక్షలమందికి పైగా!విజయవాడ: దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆయన భార్య సుప్రవ హరిచందన్ మంగళవారం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుక… Read More
అమెరికానే టార్గెట్-అరగంటే టైమ్: చైనా క్షిపణుల సామర్థ్యం మామూలుగా లేదుగా!బీజింగ్: తమ దేశాన్ని ఏ శక్తీ కదిలించలేదని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్పష్టం చేశారు. చైనా 70వ జాతీయ దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలను నిర… Read More
మేడారం జాతర ఏర్పాట్లపై ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంహైదరాబాద్ : మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అధ్యక్షతన బూర్గుల రామకృష్ణరావు భవనంలో జరిగిన సమావే… Read More
గత ప్రభుత్వానికీ ఇప్పటికీ తేడా కనిపించాల్సిందే: 60 రోజులే మీకు సమయం : సీఎం జగన్ఏపీలో గత ప్రభుత్వానికి..ఇప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ తేడా కనిపించాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితు… Read More
0 comments:
Post a Comment