Monday, October 5, 2020

రేపే అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ - ఫిర్యాదులతో జగన్‌, కేసీఆర్‌ రెడీ - హాట్‌హాట్‌గా సాగే అవకాశం

ఏపీ, తెలంగాణలో కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న పలు ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ నిర్వహిస్తోంది. వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా నిర్వహించే ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌తో పాటు ఇరు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొనబోతున్నారు. కృష్ణానదిపై ఏపీ ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36yWfeY

Related Posts:

0 comments:

Post a Comment