సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో మొండి వైఖరి సరికాదని హితవు పలికారు. ప్రభుత్వం పట్టువిడుపు ధోరణి ప్రదర్శించాలే తప్ప తాను చెప్పిందే వినాలనే పద్ధతి మంచిది కాదన్నారు. హైకోర్టు సూచనలను కూడా కేసీఆర్ సర్కార్ బేఖాతరు చేస్తుందని మండిపడ్డారు. గతంలో పాలకులు కోర్టు సూచనలంటేనే భయపడే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MT4jM5
కోర్టులంటే లెక్కలేదా..? గతంలో పదవులకు రాజీనామాలు.. కేసీఆర్పై వీహెచ్ గుస్సా
Related Posts:
కవిత అక్కడ నుండి పోటీ .. ఆపై మంత్రి పదవి .. సాధ్యమేనా ?తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కు కుమార్తె కల్వకుంట్ల కవిత రూపంలో గడ్డు పరిస్థితి ఎదురైంది. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమిపాలైన కీలక నేతలను ఏదో ఒక రకంగా క… Read More
సీఎం జగన్ పైన పవన్ సంచలనం : తన లక్ష కోట్లు పెట్టుబడిగా పెడతారా: పారిశ్రామిక వేత్తలను భయ పెడుతూ..!!ముఖ్యమంత్రిగా జగన్ వంద రోజుల పాలన మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్లు చేసారు. వైసీపీ మేనిఫెస్టో జనరంజకంగా ఉందని..పాలన మాత్రం జన విరుద్దగా ఉం… Read More
మహిళకు చేతబడి చెయ్యడానికి వెళ్లారు, వశీకరణకు రూ. 70 వేలు, దుమ్ములేపేశారు !బెంగళూరు: మహిళను వశీకరణ (చేతబడి) చెయ్యడానికి వెళ్లిన ఇద్దరు యువకులను గ్రామస్తులు పట్టుకుని చితకబాదిన ఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లా జగళూరు తాలుకా ఉచ్… Read More
ఒకే దేశం ఒకే భాష: అమిత్ షా మరో స్కెచ్ గీస్తున్నారా..?న్యూఢిల్లీ: ఒకే దేశం ఒకే పన్ను, ఒకే దేశం ఒకే ఎన్నిక ఇలా తాజాగా ఒకే దేశం ఒకే భాష ఉండాలని అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఒకే భాషతోనే భారత్ ఏకమవు… Read More
ఫిబ్రవరిలో యడియూరప్ప రాజీనామా ?: సీఎంగా మరో లీడర్, శోభాకు సీఎం కొడుకులు చెక్ !బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం బీఎస్. యడియూరప్ప మీద ఆపరేషన్ కమల ఆరోపణలు చేస్తూ ఆడ… Read More
0 comments:
Post a Comment