Monday, October 5, 2020

2020 నోబెల్‌ వైద్య పురస్కారం- బ్రిటన్‌, అమెరికా శాస్త్రవేత్తలకు- హెపటైటిల్‌ సీ వైరస్‌ కనుగొన్నందుకు.

2020 సంవత్సరానికి నోబెల్‌ పురస్కారాల ప్రకటన మొదలైంది. ఈ ఏడాది నోబెల్‌ వైద్య పురస్కారానికి ముగ్గరు శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఎంపికయ్యారు. ఇందులో బ్రిటన్‌కు చెందిన మైఖేల్‌ హాటన్‌, అమెరికాకు చెందిన హార్వే జే ఆల్టర్‌, ఛార్లెస్‌ ఎం రైస్‌ ఉన్నారు. వీరు హెపటైటిస్‌ సీ వైరస్‌ను కనుగొన్నందుకు వీరిని ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేశారు. ఇందులో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l9QHve

Related Posts:

0 comments:

Post a Comment