2020 సంవత్సరానికి నోబెల్ పురస్కారాల ప్రకటన మొదలైంది. ఈ ఏడాది నోబెల్ వైద్య పురస్కారానికి ముగ్గరు శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఎంపికయ్యారు. ఇందులో బ్రిటన్కు చెందిన మైఖేల్ హాటన్, అమెరికాకు చెందిన హార్వే జే ఆల్టర్, ఛార్లెస్ ఎం రైస్ ఉన్నారు. వీరు హెపటైటిస్ సీ వైరస్ను కనుగొన్నందుకు వీరిని ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేశారు. ఇందులో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l9QHve
2020 నోబెల్ వైద్య పురస్కారం- బ్రిటన్, అమెరికా శాస్త్రవేత్తలకు- హెపటైటిల్ సీ వైరస్ కనుగొన్నందుకు.
Related Posts:
Shadnagar Encounter: ఎన్ కౌంటర్ లో కొత్త కోణం: తూటాల తూట్లతో మహ్మద్ ఆరిఫ్ మృతదేహం..!హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ లో వెటర్నరి డాక్టర్ దిశపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి, హత్యకు పాల్పడిన నలుగురు కామాంధులను ఎన్ కౌంటర్ చేసిన … Read More
దిశ నిందితుల ఎన్కౌంటర్ చాలా బాధాకరం టీఆర్ఎస్ ఎమ్మెల్యేదిశ ఎన్కౌంటర్పై దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు చేసిన చర్యను సమర్ధిస్తున్నారు. సంఘటన స్థలంలోనైతే... పోలీసు… Read More
వీఆర్ఎల్ బస్సుల్లో రూ.2000 నోట్లు చెల్లవ్: పెద్ద నోట్లు రద్దవుతాయంటూ..!బెంగళూరు: ప్రముఖ లాజిస్టిక్, ప్రైవేటు బస్సు ఆపరేటర్ సంస్థ విజయానంద్ రోడ్ లైన్స్ లిమిటెడ్ (వీఆర్ఎల్) సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. 2000 రూపాయల నోట్లను త… Read More
మావోయిస్టులకు బిగ్ షాక్: కేంద్ర కమిటీ సభ్యుడు రావుల శ్రీనివాస్ ఆకస్మిక మృతి?రాయ్ పూర్: టాప్ మావోయిస్టు నాయకుడు రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న అలియాస్ రమణ ఆకస్మికంగా మృతి చెందినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఛత్తీస్ గఢ్ లోని బస… Read More
Disha murder case: మరో కీలక వీడియో వైరల్, టోల్ ప్లాజా వద్ద నిందితులు ఇలా..హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య కేసులో మరో కీలక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నవంబర్ 27న రాత్రి వెటర్నరీ వైద్యురాలిపై … Read More
0 comments:
Post a Comment