ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన బంద్ అనంతరం భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు సమావేశం అయిన ఆర్టీసీ జేఏసీ నిర్వహించిన సమావేశం ముగిసింది. సమావేశంలో పలు భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే సమ్మెను మరింత ఉదృతం చేసేందుకు స్కెచ్ వేశారు. దీంతో ఆక్టోబర్ 23న బుధవారం ఓయూ ప్రాంగణంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని జేఏసీ నాయకులు నిర్ణయించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MYJu1X
టీఎస్ఆర్టీసీ సమ్మె,.. 23న ఓయూలో ఆర్టీసీ కార్మికుల బహిరంగ సభ
Related Posts:
టీఆర్ఎస్ లో చేరి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన చిత్తరంజన్ దాస్ ...మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ కు కష్టమేతెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు ఇస్తుంటే మొదట కంగారు పడినా ఇప్పుడు ఆ షాకులు మామూలైపోయాయి .పార్టీ నుండి వెళ్ళే వారిని ఆపే ప్రయత్నం కూడా విర… Read More
లక్ష్మీస్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ జీవితంలో అసలు నిజాలు బయటపెడుతుందా? మీ కామెంట్ చెప్పండితెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా కథానాయకుడు, మహా నాయకుడు చిత్రాలు ప్రేక్షకుల … Read More
అక్కడ ఇంతవరకు మహిళలు పోటీచేయలేదు..! ఈసారి మాత్రం ఎన్నికలకు సైఐజ్వాల్ : ఈసారి మిజోరం లోక్సభ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మిజోరం పార్లమెంటరీ స్థానంలో ఎన్నడూలేని విధంగా తొలిసారి మహిళ ఎన్నికల బరిలోకి దిగడ… Read More
వివేకాను క్రూరంగా హింసించి..హత్య : వెలుగు లోకి కీలక అంశాలు : తొలుత ప్రవేశించిన వారే..!వైయస్ వివేకానంద రెఢ్డిని అత్యంత క్రూరంగా హింసించి..హత్య చేసారు. వివేకా మృత దేహాన్ని తొలుత చూసిన ఆ ముగ్గురుని పోలీసులు ఆరెస్ట్ చేసారు. అయితే, బాత్ రూ… Read More
మిగిలింది మరో 12 రోజులే : మోడీకి ఈసీ క్లీన్ చిట్హైదరాబాద్ : మరో 12 రోజుల్లో తొలివిడత లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. వయోజనులన… Read More
0 comments:
Post a Comment