Saturday, October 19, 2019

టీఎస్ఆర్టీసీ సమ్మె,.. 23న ఓయూలో ఆర్టీసీ కార్మికుల బహిరంగ సభ

ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన బంద్ అనంతరం భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు సమావేశం అయిన ఆర్టీసీ జేఏసీ నిర్వహించిన సమావేశం ముగిసింది. సమావేశంలో పలు భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే సమ్మెను మరింత ఉదృతం చేసేందుకు స్కెచ్ వేశారు. దీంతో ఆక్టోబర్ 23న బుధవారం ఓయూ ప్రాంగణంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని జేఏసీ నాయకులు నిర్ణయించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MYJu1X

0 comments:

Post a Comment