గత కొద్దిరోజులుగా హోరెత్తిన మైకులు మూగబోయాయి. శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రచార హోరు ఆగిపోయింది. సోమవారం మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ సహా దేశవ్యాప్తంగా 51 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ మేరకు ఈసీ తగిన ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే స్థానికేతరులను వెళ్లిపోవాలని ఆదేశాలు జారీచేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pxV3oI
Saturday, October 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment