Saturday, October 19, 2019

ముగిసిన ప్రచారపర్వం.. మిగిలింది ప్రలోభాలే... ఎల్లుండే పోలింగ్.. ఈసీ నిఘానీడలో...

గత కొద్దిరోజులుగా హోరెత్తిన మైకులు మూగబోయాయి. శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రచార హోరు ఆగిపోయింది. సోమవారం మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ సహా దేశవ్యాప్తంగా 51 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ మేరకు ఈసీ తగిన ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే స్థానికేతరులను వెళ్లిపోవాలని ఆదేశాలు జారీచేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pxV3oI

Related Posts:

0 comments:

Post a Comment