అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాధనం వృథా అవుతోందన్న వంకతో కోర్టు వాయిదాల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P12Wh1
‘జగన్ కోర్టుకు హాజరైతే రూ. 60లక్షల ఖర్చా..? నిబద్ధత ఉంటే ఇలా చేయండి’
Related Posts:
సోషల్ మీడియాలో వేధింపులు: సీపీ సజ్జనార్కు బీజేపీ నేత మాధవీలత ఫిర్యాదుహైదరాబాద్: సోషల్ మీడియాలో కొందరు తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని, అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వేధిస్తున్నారని ఆరోపిస్తూ సినీ నటి, బీజేపీ నేత మాధవీలత … Read More
విషాదంలో సింగర్ సునీత... సంగీత గురువు శ్రీ పెమ్మరాజు సూర్యారావు కన్నుమూత...ప్రముఖ గాయని సునీత గురువు శ్రీ పెమ్మరాజు సూర్యారావు(87) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. త… Read More
నిమ్మగడ్డ చిన్న మెదడు చితికినట్టుందన్న రోజా .. ఏకగ్రీవాలు వద్దనటానికి మీరెవరు ? వైసీపీ నేతల ఫైర్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ప్రభుత్వానికి కౌంటర్ వేస్తూ నిర్ణయాలు తీసుకుంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్, నిమ్మగడ్డ క… Read More
మరణశయ్యపై తల్లి -ఇంకా తేల్చని సుప్రీం -జర్నలిస్టు సిద్దిక్ కప్పన్ బెయిల్పై విచారణ ఎప్పుడు?90 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మరణానికి చేరువైన ఆ తల్లి.. తన చివరి కోరికగా చిన్న కొడుకును చూడాలనుకుంటోంది. ప్రస్తుతం జైలులో ఉన్న ఆ జర్నలిస్… Read More
Farmers Protest : రైతు నిరసనలు తీవ్రతరం- రేపు దేశవ్యాప్త చక్కాజామ్- రోడ్ల దిగ్బంధంవ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మూడు నెలలుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నా కేంద్ర ప్రభుత్వం కనికరం లేకుండా ఎదురుదాడి చేయడాన్ని రైతు సంఘాలు జీర్ణించుకో… Read More
0 comments:
Post a Comment