అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాధనం వృథా అవుతోందన్న వంకతో కోర్టు వాయిదాల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P12Wh1
Saturday, October 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment