జబల్పూర్: రైల్వేస్టేషన్కు సమీపంలో చోటు చేసుకున్న ఓ పేలుడు ప్రయాణికులను వణికించింది. తలో దిక్కునకు పారిపోయేలా చేసింది. చెవులు చిల్లులు పడేలా, భారీ శబ్దం చేస్తూ పేలుడు సంభవించడంతో అధికారులు ఉలిక్కి పడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభభవించ లేదు. రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లింది. ఓవర్ హెడ్లైన్స్ విద్యుత్ తీగలు ధ్వంసం అయ్యాయి. ఫలితంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gz2W5M
షాకింగ్: రైల్వేస్టేషన్ పక్కనే భారీ పేలుడు: వణికిన ప్రయాణికులు: తెగిపడ్డ కరెంటు తీగలు
Related Posts:
సూపర్ గురూ.. పూలతో మాస్క్, దండలతోపాటు ఫ్రీ.. ఏమీ అవెర్నెస్ బాసూ...కరోనా వేరియంట్లతో జనాలను భయాందోళనకు గురిచేస్తోంది. డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్స్.. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే మళ్లీ కరోనా కేసులు మొదలయ్య… Read More
500 కోట్లు ఎవరికి చెల్లిద్దాం?.. మంత్రి, ఆర్టీసీ ఎండీ మధ్య కుదరని సయోధ్యటీఎస్ ఆర్టీసీ.. లాభల సంగతి దేవుడు ఎరుగు.. నష్టాలే మూటగట్టుకుంది. సంస్థను నమ్ముకొని ఉన్న ఉద్యోగులు, ప్రయాణికుల సౌలభ్యం కోసం రవాణా కొనసాగుతోంది. నష్టాల … Read More
కరోనా కల్లోలం: 24 గంటల్లో 39 వేల కేసులు.. 491 మంది మృతిదేశంలో కరోనా కేసుల పెరుగుతూనే ఉన్నాయి. థర్డ్ వేవ్ దృష్ట్యా.. కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో 39 వేల 70 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సం… Read More
గుంటూరు జిల్లాలో కంపించిన భూమి: గంట వ్యవధిలో మూడుసార్లుగుంటూరు: గుంటూరు జిల్లాలో స్వల్పంగా భూప్రకంపనలు నమోదయ్యాయి. గంట వ్యవధిలో మూడు సార్లు భూమి కంపించింది. అమరావతి ప్రాంతం సీస్మిక్ జోన్ పరిధిలోకి వస్తుందం… Read More
Telangana Weather : రెండు రోజుల పాటు తెలంగాణలో ఒక మోస్తరు వర్షాలు...తెలంగాణలో ఆది,సోమవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.ప్రస్తుతం తెలంగాణపై రుతుపవనాలు బలహీనంగా కదులుతున్నట్లు వాత… Read More
0 comments:
Post a Comment