గుంటూరు: గుంటూరు జిల్లాలో స్వల్పంగా భూప్రకంపనలు నమోదయ్యాయి. గంట వ్యవధిలో మూడు సార్లు భూమి కంపించింది. అమరావతి ప్రాంతం సీస్మిక్ జోన్ పరిధిలోకి వస్తుందంటూ ఇదివరకు శివరామకృష్ణన్ కమిటీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో- అదే ప్రాంతంలో ఉన్న గుంటూరు జిల్లాలో గంట వ్యవధిలో మూడుసార్లు భూప్రకంపనలు నమోదు కావడం ఉలికిపడేలా చేస్తోంది. తాజాగా నమోదైన ఈ ప్రకంపనల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37yRyAR
గుంటూరు జిల్లాలో కంపించిన భూమి: గంట వ్యవధిలో మూడుసార్లు
Related Posts:
పెనుభూతమైన అనుమానం.. కట్టుకున్న భార్యనే కడతేర్చాడుగుంటూరు : అనుమానమే పెనుభూతమైంది. మూడు ముళ్లు వేసి.. ఏడడుగులు నడిచిన తన భార్యనే అనుమానించాడు. అనుమానంతో రగిలిపోయి తన సతీని కడతెర్చాడు. ఆంధ్రప్రదేశ్లోన… Read More
ప్రధాని మోడీకి గేట్స్ ఫౌండేషన్ అవార్డ్...ప్రధాని నరేంద్రమోడీ మానస పుత్రిక అయిన స్వఛ్చభారత్ అభియాన్ మరో అవార్డు స్వంతం చేసుకుంది. ఇప్పటికే పలు దేశాల ప్రశంశలు అందుకుంటున్న స్వచ్చభారత్ అభియాన్… Read More
యూకేలో హిట్ అండ్ రన్: భారత సంతతి వ్యక్తి మృతిలండన్: బర్మింగ్హామ్ సమీపంలోని హ్యాండ్స్వర్త్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి సంతతికి చెందిన 29ఏళ్ల యువకుడు దుర్మరణం పాలయ్యాడు. రోడ్డు దాటుతున్న సమయ… Read More
ఈ నెల 9నుండే బడ్జెట్ సమావేశాలు..! రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తెలంగాణ సీఎం..!!హైదరాబాద్: తెలంగాణలో గులాబీ పార్టీ రెండవసారి అదికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతోంది. సభలో పద్దులను సీఎం చ… Read More
మధ్యప్రదేశ్ సీఎం దిగ్విజయ్ సింగ్ అట .. ఆ రాష్ట్ర మంత్రి కాంట్రవర్సీ కామెంట్..!!భోపాల్ : మధ్యప్రదేశ్లో కూడా పాగా వేద్దామని కాచుకొని కూర్చొన్న బీజేపీకి .. అధికార కాంగ్రెస్ నేతల కామెంట్లు కలిసొస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో అక్రమ గను… Read More
0 comments:
Post a Comment