Sunday, September 6, 2020

అమ్మా బాగున్నారా.: పంచాయతీ కార్యదర్శి రమాదేవికి సీఎం కేసీఆర్ ఫోన్: వారి సంభాషణ ఇలా..

వరంగల్: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవీకి శనివారం సాయంత్రం సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. గ్రామంలో పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంటి పన్నుల నిర్వహణ, అనుమతుల జారీ, ఇళ్ల యజమానుల పేరు మార్పిడి, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పు తదితర అంశాల గురించి ఆరా తీశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i7W6Sz

Related Posts:

0 comments:

Post a Comment