వరంగల్: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవీకి శనివారం సాయంత్రం సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. గ్రామంలో పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంటి పన్నుల నిర్వహణ, అనుమతుల జారీ, ఇళ్ల యజమానుల పేరు మార్పిడి, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పు తదితర అంశాల గురించి ఆరా తీశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i7W6Sz
అమ్మా బాగున్నారా.: పంచాయతీ కార్యదర్శి రమాదేవికి సీఎం కేసీఆర్ ఫోన్: వారి సంభాషణ ఇలా..
Related Posts:
ఏపీకి చంద్రబాబు:ముందే ఎమ్మెల్యే గణబాబు.. ఎల్జీ పాలిమర్స్ బాధితుల కొత్త డిమాండ్స్.. హీటెక్కిన విశాఖకరోనా లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లూ హైదరాబాద్ కు పరిమితమైపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు.. రెండు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టేందుకు రూట్ దాదాపు… Read More
‘భారత సైనికులను అదుపులోకి తీసుకున్న చైనా దళాలు’: ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు?న్యూఢిల్లీ: లడఖ్ ప్రాంతంలో తమ బలగాలను చైనా సైన్యం అదుపులోకి తీసుకుందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని భారత సైన్యం స్పష్టం చేసింది. ఇలాంటి వార్త… Read More
డా.సుధాకర్ కోసం టీడీపీ ‘చలో విశాఖ’.. ‘బేరసారాల’పై మంత్రి సురేశ్ సవాలు..మాస్కుల వివాదంలో సస్పెన్షన్కు గురైన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావు వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రస్త… Read More
యూటర్న్ అంకుల్! ఆధారాలున్నాయా?: చంద్రబాబు విశాఖ పర్యటనపై మంత్రి, ఎంపీ సెటైర్లుఅమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. చంద్రబాబు వి… Read More
ఎప్పుడూ చూడలేదే!: బెంగళూరులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం(వీడియో)బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వేగంగా వీచిన ఈదురుగాలులకు బీటీఎం లేఅవుట్లో పలు చెట్లు కూలిపోయాయ… Read More
0 comments:
Post a Comment