అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. చంద్రబాబు విశాఖలో పర్యటిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సుచరిత అన్నారు. విశాఖ వెళ్ళి అక్కడ ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించేందుకు ఏపీ డీజీపీకి లేఖ రాసిన నేపథ్యంలో హోంమంత్రి సుచరిత స్పందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TCNXeO
Sunday, May 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment