అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. చంద్రబాబు విశాఖలో పర్యటిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సుచరిత అన్నారు. విశాఖ వెళ్ళి అక్కడ ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించేందుకు ఏపీ డీజీపీకి లేఖ రాసిన నేపథ్యంలో హోంమంత్రి సుచరిత స్పందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TCNXeO
యూటర్న్ అంకుల్! ఆధారాలున్నాయా?: చంద్రబాబు విశాఖ పర్యటనపై మంత్రి, ఎంపీ సెటైర్లు
Related Posts:
హైదరాబాద్కు అతిదగ్గర్లో..! శివరాత్రి వేడుకలకు కీసరగుట్ట ముస్తాబుమేడ్చల్ : మహాశివరాత్రి పురస్కరించుకుని మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట ఆలయం ముస్తాబైంది. ఆధ్యాత్మిక శోభతో భక్తులను ఆకట్టుకునేందుకు రెడీ అయింది. శనివారం (… Read More
లోక్సభ బరిలోకి కోడెల : తనయుడికి అసెంబ్లీ సీటు : కోడెల పై వైసిపి నుండి ఆయనేనా..!ఏపి శాసనసభా స్పీకర్ కోడెల శివ ప్రసాద్ లోక్సభ బరిలోకి దిగటం దాదాపు ఖాయమైంది. ఆయన ప్రస్తుతం గుంటూ రు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నార… Read More
`నేను వారిని తరముకుంటూ వెళ్తున్నా..`అభినందన్: 86 సెకెన్లలో నియంత్రణ రేఖ దాటిన వింగ్ కమాండర్న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖను దాటుకుని భారత భూభాగంపైకి చొచ్చుకు వచ్చిన పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 ఎయిర్ క్రాఫ్ట్ ను తరిమి … Read More
బెంగళూరులో 39 H1N1 కేసులు, ప్రజలు జాగ్రత్త, దృవీకరించిన వైద్య శాఖ, మహమ్మారి వ్యాది!బెంగళూరు: మహమ్మారి వ్యాది H1N1 బెంగళూరు నగరంలో వ్యాపించిందని స్పష్టంగా వెలుగు చూడటంతో ప్రజలు, వైద్య శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే H1N1 … Read More
మరో మారు బండ బాదుడు ...గ్యాస్ ధరల పెంపుమరోమారు వంట గ్యాస్ ధరలు మంట పుట్టించనున్నాయి. డీజిల్, పెట్రోలు ధరలు పెంచుతూ ఇప్పటికే సామాన్యుడిపై పెనుభారం మోపుతున్న కంపెనీలు పేదవాడి నడ్డి విరుస్తూ … Read More
0 comments:
Post a Comment