కరోనా బాధిత రాష్ట్రాల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వైరస్ వ్యాప్తి వేగంగా కొనసాగుతున్నది. వైద్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,794 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలకు చేరువగా 4.98లక్షలలకు పెరిగింది. గడిచిన 24 గంటల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h42gli
ఏపీలో కరోనా: భారీగా కొత్త కేసులు - 5లక్షలకు చేరువగా - డిశ్చార్జీల్లోనూ రికార్డు - ఆ 4 జిల్లాల్లో..
Related Posts:
Bigg Boss Telugu:గంగవ్వ కష్టమే ఈ కంటెస్టెంట్కూ వచ్చింది.. త్వరలోనే ఇంటి నుంచి బయటకు..?హైదరాబాద్ : బిగ్బాస్ తెలుగు సక్సెస్ఫుల్గా నడుస్తోంది. ఇప్పటికే ప్రతివారం ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు. ఈ సారి కూడా బిగ్బాస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్… Read More
బీహార్ ఎన్నికల్లో 'భురాబల్'పై హాట్ చర్చ... తేజస్విపై ఎక్కుపెట్టిన బీజేపీ... అసలేంటీ వ్యవహారం...ఇటీవలి ఎన్నికల ప్రచార ర్యాలీలో మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ చేసిన వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అగ్ర కులాలను కించప… Read More
మందుబాబులకు గుడ్ న్యూస్- ఏపీలో 50 నుంచి 1350 వరకూ తగ్గిన బాటిల్ ధరలుఏపీలో గతేడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మందుబాబులకు చుక్కలు చూపిస్తున్న వైసీపీ సర్కారు తొలిసారిగా వారిపై కనికరం చూపింది. రాష్ట్రంలో వివిధ బ్రాండ్ల… Read More
Bedroom effect:తల్లికి తాటి బెల్లం, కూతురికి ?ఇన్ స్టాగ్రామ్ ఫ్రెండ్, బెడ్ రూమ్ లోకి తల్లి ఎంట్రీతోచెన్నై/ మదురై/ కడలూరు: సోషల్ మీడియాలో ఎవరు ఫ్రీగా చిక్కుతారా ? అంటూ ఓ యువకుడు అదే పనిగా వెతుకుతున్నాడు. ఓ రోజు ఓ అమాయకురాలు ఇన్ స్టాగ్రామ్ లో కాట్రాయు… Read More
ఢిల్లీలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రత... గత 26 ఏళ్లలో ఇదే మొదటిసారి...ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గురువారం(అక్టోబర్ 29) రాజధాని నగరంలో 12.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత 26 ఏళ్లలో ఢిల్లీలో ఇంత కనిష్ట ఉష్… Read More
0 comments:
Post a Comment