న్యూఢిల్లీ: ఇంధన ధరలకు మళ్లీ ఎగబాకాయి. వరుసగా నాలుగు రోజుల పాటు వాహనదారుల వీపు విమానం మోత మోగించిన చమురు సంస్థలు.. రెండు రోజుల విరామం అనంతరం మళ్లీ వాటి రేట్లు పెంచాయి. రెండురోజుల విరామం అనంతరం వరుసగా రెండోసారి ఇంధన ధరలను పెంచేశాయి. ఈ నెల 4వ తేదీ నుంచి ఆరుసార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tCADpC
పట్ట పగ్గాల్లేని పెట్రోల్, డీజిల్ ధరలు: మళ్లీ పెంపు: ఎనిమిది రోజుల్లో ఆరుసార్లు
Related Posts:
ఏపీ గ్రామ సచివాలయంలో భారీ స్థాయిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది భారీగా చేపట్టిన గ్రామ సెక్రటేరియట్ పోస్టల భర్తీ తర్వాత మళ్లీ భారీ సంఖ్యలో అదే పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ … Read More
పెనుభూతమైన అనుమానం, మరొకరితో చనువుగా ఉంటుందనే, రాంనగర్లో యువతి హత్యపై సీపీమరొకరిని ప్రేమిస్తుందనే అనుమానంతోనే హారతిని షాహిద్ మట్టుబెట్టాడని వరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్ తెలిపారు. మరొకరితో చనువుగా ఉండటంతో అనుమానం పెంచుకున్నా… Read More
అమరావతి రాజధాని మార్పుకు వ్యతిరేకంగా బీజేపీ కోర్ కమిటీ తీర్మానం, కేంద్రానికి ప్రతిపాదన..అమరావతి రాజధాని మార్పును ఏపీ బీజేపీ కూడా వ్యతిరేకిస్తోంది. తొలుత ప్రభుత్వ ప్రతిపాదనపై సానుకూలంగా కనిపించిన కమలదళం తర్వాత మాట మార్చింది. రాజధాని మార్పు… Read More
తెలంగాణా మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ టీడీపీ పోటీ .. గెలిపించండి : నందమూరి సుహాసినితెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పంచాయితీ మొదలైంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న టీడీపీ పార్లమెంట్ ఎన్నికల పోటీకి దూరంగా ఉన్న విషయం తెలిసి… Read More
నా భార్య కోపంగా ఉంది! ఇంటికెవరూ రావొద్దు: డిప్యూటీ సీఎం అజిత్ పవార్ముంబై: రాష్ట్రంలోని చాలా మంది పిల్లలకు మరాఠీ రాయడం, చదవడం, మాట్లాడటం రావడం లేదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే, మ… Read More
0 comments:
Post a Comment