లక్నో: దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూ అనేక మంది ప్రాణాలు తీస్తోందన్న విషయం వీరంతా మరిచారు. తమ మతబోధకుడి అంత్యక్రియలకు వేలాది మంది ముస్లింలు హజరయ్యారు. పలువురు మాస్కులు ధరించలేదు. భౌతిక దూరం కూడా పాటించలేదు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్లో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tvLLos
Monday, May 10, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment