Monday, May 10, 2021

మతబోధకుడి అంత్యక్రియల్లో వేలాది మంది: కరోనా నిబంధనలు?(వీడియో)

లక్నో: దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూ అనేక మంది ప్రాణాలు తీస్తోందన్న విషయం వీరంతా మరిచారు. తమ మతబోధకుడి అంత్యక్రియలకు వేలాది మంది ముస్లింలు హజరయ్యారు. పలువురు మాస్కులు ధరించలేదు. భౌతిక దూరం కూడా పాటించలేదు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్‌లో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tvLLos

Related Posts:

0 comments:

Post a Comment