న్యూఢిల్లీ: జైలు నుంచి విడుదలైన డాక్టర్ కఫీల్ ఖాన్, అతని కుటుంబాన్ని రాజస్థాన్ రాష్ట్రానికి క్షేమంగా చేరేందుకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాగ్రా స్వయంగా పర్యవేక్షించారు. తమ పార్టీ ప్రభుత్వం వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lVRZeJ
Sunday, September 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment