జెరూసలేం: ఇజ్రాయెల్ రాజధాని నగరం జెరూసలెంలోని అల్-ఆక్సా మసీదు ప్రాంగణంలో పరస్పర దాడులతో సోమవారం తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇజ్రాయెల్ పోలీసులు, పాలస్తీన పౌరుల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. రాళ్ల దాడులతో విరుచుకుపడ్డ పాలస్తీనావాసులను చెదరగొట్టేందుకు ఇజ్రాయెల్ పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, స్టన్ గ్రెనేడ్లను ప్రయోగించారు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలకు పవిత్రమైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RJcMYp
ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణలు: గజాపై వైమానిక దాడులు, హమాస్ కమాండర్తోపాటు 20 మంది మృతి
Related Posts:
తెలంగాణతో ప్రణబ్ ముఖర్జీకి ఎంతో అనుబంధం - బిల్లుపైనా సంతకం - సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతిమాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయనను కాపాడుక… Read More
దిగ్భ్రాంతికరం: పెద్ద గాలిపటంతోపాటు ఆకాశంలోకి ఎగిరిపోయిన చిన్నారి(వీడియో)తైపీ: తైవాన్లో ఎంతో అట్టహాసంగా జరుగుతున్న కైట్ ఫెస్టివల్లో ఓ దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. అంతా తమ గాలి పటాలను ఎగురవేసుకుంటూ ఎంతో సందడిగా ఉన్నార… Read More
7 రోజులు సంతాప దినాలు - ప్రణబ్ మృతిపై కేంద్రం ప్రకటన - కార్యాలయాల్లో జెండా అవనతంభారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతితో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. దేశం తన ముద్దుబిడ్డను కోల్పోయినవేళ ఏడు రోజుల పాటు సంతాపదినాలుగా పాటిం… Read More
దేశం దు:ఖిస్తోంది: ప్రణబ్ మరణంపై రాష్ట్రపతి-ప్రధాని దిగ్భ్రాంతి, ఉపరాష్ట్రపతి తెలుగులో..న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమ… Read More
Pranab Mukherjee Dead:జాతికి తీరని లోటు, నేపాల్ గొప్ప స్నేహితుడిని కోల్పోయింది: ఓలీభారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ జరిగిన తర్వాత అతని ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. కరోనా వైరస్ కూడా సోకినట్టు తె… Read More
0 comments:
Post a Comment