Friday, September 4, 2020

విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ 18న ప్రారంభం.. గడ్కరీ వస్తారంటూ కేశినేని నాని ట్వీట్...

విజయవాడ కనకదుర్గ ప్లై ఓవర్ ప్రారంభోత్సవం తేదీ మరోసారి ఖరారయ్యింది. ఈ నెల 18వ తేదీన ఫ్లై ఓవర్‌ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. వాస్తవానికి ఈ నెల 4వ తేదీ శుక్రవారం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో వాయిదా పడింది. ప్రారంభోత్సవ తేదీని విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jNx0J7

Related Posts:

0 comments:

Post a Comment