మాస్కో/న్యూడిల్లీ: రష్యాలో జరిగిన షాంగై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) వేదికగా చైనాకు గట్టి షాకిచ్చారు భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. షాంగై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) రీజియన్ శాంతి భద్రతల కోసం.. నమ్మకం, దురాక్రమణను త్యజించడం, అంతర్జాతీయ నిబంధనలను గౌరవించడం, విభేదాలను శాంతియుతంగా పరిష్కరించే పరిస్థితి ఉండాలని కోరుకుంటున్నట్లు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం చెప్పారు. ఈశాన్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bqy8iO
రష్యాలో చైనాకు షాకిచ్చిన రాజ్నాథ్ సింగ్: నమ్మకం, సహకారం ఉండాలంటూ చురకలు
Related Posts:
కరోనా:మర్కజ్లో ‘ఇండోనేషియా’ బాంబు.. వైరస్ ఎలా అంటుకుంది?.. కేంద్ర మంత్రి అనూహ్య కామెంట్లు..ఇండియాలో ఇప్పటివరకు గుర్తించిన అతిపెద్ద కరోనా వైరస్ హాట్ స్పాట్ ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ గురించి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. … Read More
కరోనా: ఇంకా ఎందర్ని చంపుతుందో! ఇండియాలో 75 మంది.. గ్లోబల్గా 55వేలకుపైనే..'కరోనా' అంటే 'కిరీటం' అని అర్థం. మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఈ వైరస్ కిరీటం ఆకృతిలో కనిపించడంతో దానికా పేరు పెట్టారు. అలా భూగోళాన్ని కబ్జాచేసి రాజ్యంచ… Read More
లాక్ డౌన్ ఎత్తివేత ఊహాగానాలపై ప్రజల్లో మిశ్రమ స్పందన- ప్రభుత్వాలు సిద్ధమేనా ?దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో ఏప్రిల్ 14 వరకూ కేంద్రం విధించిన లాక్ డౌన్ ఎత్తేస్తారా లేక కొనసాగిస్తారా అన్న చర్చ సాగ… Read More
ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్: ఆ ప్రభుత్వ ఉద్యోగులకు కోతలు లేవు!మెదక్: జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా వ్యాధి సోకింది. మొదట కుటుంబ యాజమానికి ఈ వ్యాధి లక్షణాలు బయటపడగా, ఆ తర్వాత అతని… Read More
పరారీలతో టెన్షన్ ... ఒంగోలు రిమ్స్ నుండి ఢిల్లీ తబ్లిఘీ జమాత్ సభ్యుడు పరారీఏపీలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికి ఏపీలో 161 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక చాలా మంది ఢిల్లీలో జరిగిన తబ్లిఘి జమాత్ మత … Read More
0 comments:
Post a Comment