Wednesday, November 20, 2019

టీఎస్ఆర్టీసీ సమ్మె, తేలనున్న ప్రైవేట్ భవితవ్యం... కొనసాగుతున్న వాదనలు

రాష్ట్రంలో 5,100 రూట్ల ప్రైవేటీకరణకు కేబినెట్‌ తీర్మానం చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. మంగళవారం జరిగిన వాదనల్లో ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన అనంతరం నేడు పిటిషనర్ తరపు న్యాయవాది తన కార్మిక సంఘాల వాదనలు వినిపిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O2NKPE

0 comments:

Post a Comment