ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం పక్షపాత వైఖరి సరికాదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అభిప్రాయపడ్డారు. వారి డిమాండ్లను పరిశీలించి, పరిష్కరిస్తామనే హామీనివ్వాలని సూచించారు. కానీ ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్లడం మంచి పద్ధతి కాదన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం న్యాయంగా వ్యవహరించాలని హైకోర్టు నిర్ణయం తీసుకుందని కోదండరాం చెప్పారు. కానీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వారి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D3ylbf
TSRTC STRIKE:కేసీఆర్ది ఒంటెద్దు పోకడ, కార్మికులతో చర్చలు జరపాలి: కోదండరాం
Related Posts:
కాంగ్రెస్కు చేతకాక, మాపై నిందలా: బీహార్ ఫలితాలపై అసదుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్పాట్నా/హైదరాబాద్: ఏఐఎంఐఎం పార్టీ తాజా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో గెలుపొంది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ … Read More
రూ.25 లక్షలు వద్దు.. న్యాయం చేయండి, అబ్దుల్ సలామ్ అత్త, ఆ పోలీసులను విధుల నుంచి తొలగించాలని..అబ్దుల్ సలామ్ అత్త మాబూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. సలామ్ కుటుంబం సూసైడ్ చేసుకోవడంతో ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.25 లక్షలు అందజేస్తామని తెలి… Read More
ఏపీలో కొత్తగా 1732 పాజిటివ్ కేసులు... మరో 14 మంది మృతి...ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 1732 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 14 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పా… Read More
పుష్పమ్ ప్రియకు షాక్: బీహార్ సీఎం అవుదామనుకుంటే డిపాజిట్ గల్లంతు, నోటాకే ఎక్కువ ఓట్లుపాట్నా: ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎంతో ఉత్కంఠగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారా… Read More
ఓటమి ఒప్పుకోని ట్రంప్- బైడెన్ను అడ్డుకునేందుకు భారీ వ్యూహం- ఏం జరగబోతోంది ?అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు దాదాపుగా వెలువడినప్పటికీ కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో మాత్రం ప్రతిష్టంభన వీడటం లేదు. మ్యాజిక్ మార్కు 270 దాటేసినప్ప… Read More
0 comments:
Post a Comment