న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మంగళవారం సాయంత్రం భూమి ప్రకంపించింది. న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమిని కంపించింది. రాజధాని సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలోని అనేక ప్రాంతాల్లోనూ ఇవే తరహా ప్రకంపనలు నమోదైంది. దీనితో- భారీ భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి రోడ్ల మీదికి పరుగులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D9kCA5
దేశ రాజధానిలో భూప్రకంపనలు: ఉత్తరాఖండ్, హిమాలయ పర్వత సానువుల్లో..!
Related Posts:
10% రగడ : ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు, ఢిల్లీలో ధర్నాకు బీసీలు రె'ఢీ'..!హైదరాబాద్ : అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లంటూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం దుమారం రేపుతోంది. అది రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తున్నారు బీసీ సంఘాల నే… Read More
టీడీపీ-జనసేన పొత్తు: టీజీ వెంకటేష్తో చెప్పించింది ఎవరు..?ఏపీలో నేతల మాటలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు నేతల మాటలు బలం చేకూరుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జన… Read More
పౌరసత్వ సవరణ బిల్లు: బిల్లును వ్యతిరేకిస్తున్న ఈశాన్య రాష్ట్రలు..మరి కేంద్రం ఏం చెబుతోంది..?ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్రం తీసుకొస్తున్న పౌరసత్వ సవరణ బిల్లుపై విపక్షాలు ఎంతకీ తగ్గకపోవడంతో కేంద్ర హోంశాఖ దిగొచ్చింది. రాష్ట్రంలో భయాందోళనలను తొలగించ… Read More
దుబాయ్ శీనుగాళ్లు, ఉద్యోగాల పేరుతో విదేశాల్లో మహిళల్ని అమ్మేస్తున్నారు..!హైదరాబాద్ : ఒకడు పోతుల శ్రీనుబాబు, ఇంకొడేమో ఎల్లమెల్లి శ్రీనుబాబు. వీళ్లిద్దరూ దుబాయ్ శీనుగాళ్లే. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మహిళలను తీసుకెళ్ల… Read More
కాలేజ్ గేటు ముందే కారులో విద్యార్థి కిడ్నాప్, టార్చర్ !బెంగళూరు: కాలేజ్ వార్షికోత్సవానికి వెళ్లిని విద్యార్థిని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటన బెంగళూరు నగరంంలో జరిగింది. భాదితుడు ఫిర్యాదు చ… Read More
0 comments:
Post a Comment