Saturday, August 15, 2020

స్త్రీల కనీస వివాహ వయసు పెంపు...? మోదీ కీలక వ్యాఖ్యలు... కేంద్రం ఎందుకీ నిర్ణయం...

భారత్‌లో స్త్రీల కనీస వివాహ వయసు పెంపును కేంద్రం పున:సమీక్షిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని నియమించినట్లు తెలిపారు. కమిటీ నివేదిక అందిన తర్వాత కేంద్రం దానిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో జెండా ఆవిష్కరణ అనంతరం మోదీ ప్రసంగించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/343KFXU

Related Posts:

0 comments:

Post a Comment