Saturday, July 3, 2021

జల వివాదంపై కేంద్రానికి బండి లేఖ : కేసీఆరే కారణం-ఇద్దరు సీఎంలు సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారంటూ..

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై నిన్న మొన్నటిదాకా మౌనం వహించిన తెలంగాణ బీజేపీ ఎట్టకేలకు స్పందించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ వివాదంపై కేంద్రానికి లేఖ రాశారు. కృష్ణా రివర్ బోర్డు పరిధిని ఖరారు చేసి తెలంగాణ చట్టబద్ధమైన హక్కులను కాపాడాలని కోరారు. తెలంగాణ సీఎం కేసీఆర్,ఏపీ సీఎం జగన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AuOseO

Related Posts:

0 comments:

Post a Comment