తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై నిన్న మొన్నటిదాకా మౌనం వహించిన తెలంగాణ బీజేపీ ఎట్టకేలకు స్పందించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ వివాదంపై కేంద్రానికి లేఖ రాశారు. కృష్ణా రివర్ బోర్డు పరిధిని ఖరారు చేసి తెలంగాణ చట్టబద్ధమైన హక్కులను కాపాడాలని కోరారు. తెలంగాణ సీఎం కేసీఆర్,ఏపీ సీఎం జగన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AuOseO
జల వివాదంపై కేంద్రానికి బండి లేఖ : కేసీఆరే కారణం-ఇద్దరు సీఎంలు సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారంటూ..
Related Posts:
పవన్కు జగన్ షాక్...జనసేన ప్రకటించిన అభ్యర్థి వైసీపీలోకి..హైదరాబాదు: జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కు తొలిషాక్ తగిలింది. జనసేన విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించిన గేదెల శ్రీనుబాబు శనివారం లోటస్పాండ్లో జగన్… Read More
మీసం మెలేసిన పోలీస్ మాధవ్కు తొలిజాబితాలో చోటిచ్చిన వైసీపీహైదరాబాదు: శనివారం పులివెందులలో తన చిన్నాన్న వివేకానందరెడ్డి అంత్యక్రియలకు హాజరై హైదరాబాదు చేరుకున్న వైసీపీ అధినేత జగన్... తమ లోక్సభ అభ్యర్థులకు సంబం… Read More
నేను చనిపోయినా..జగన్ అన్ననే గెలిపించండి: పూతలపట్టు ఎమ్మెల్యే సెల్ఫీ వీడియోపూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ తను మనస్తాపానికి గురయ్యాడని ఆత్మహత్య చేసుకుంటానంటూ చెబుతూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. గత కొద్దిరోజులుగా జగన్ అపాయింట్మెంట… Read More
కేసీఆర్ ది ఒంటెద్దు పోకడ..! లోక్ సభ ఫలితాలతో మబ్బులు విడిపోతాయన్న రేవంత్..!!హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరో సారి మండిపడ్డారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ఏకపక్షంగా చంద… Read More
శ్రీకాకుళంలో చంద్రబాబు: రోజుకు మూడు గంటలు కార్యకర్తలకోసం కేటాయిస్తానని హామీతిరుపతిలో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడ ప్రసంగించిన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు … Read More
0 comments:
Post a Comment