తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై నిన్న మొన్నటిదాకా మౌనం వహించిన తెలంగాణ బీజేపీ ఎట్టకేలకు స్పందించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ వివాదంపై కేంద్రానికి లేఖ రాశారు. కృష్ణా రివర్ బోర్డు పరిధిని ఖరారు చేసి తెలంగాణ చట్టబద్ధమైన హక్కులను కాపాడాలని కోరారు. తెలంగాణ సీఎం కేసీఆర్,ఏపీ సీఎం జగన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AuOseO
జల వివాదంపై కేంద్రానికి బండి లేఖ : కేసీఆరే కారణం-ఇద్దరు సీఎంలు సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారంటూ..
Related Posts:
వీడియో వైరల్ : ఒక ఆడ పులి..రెండు మగపులులు..ఒక ఫైట్ సీన్..ఇదీ స్టోరీ!ఢిల్లీ: ఇద్దరు ప్రేమికులు డీప్ లవ్లో మునిగి ఉండగా ప్రియురాలి సోదరుడో లేక తండ్రో వారి ప్రేమకు బ్రేక్ వేసేందుకు చూస్తారు. ఇలాంటి సీన్లు సినిమాల్లో సర్వ… Read More
ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్: అధికారులతో సీఎం కేసీఆర్ చర్చలు, మంత్రి పువ్వాడకు గవర్నర్ ఫోన్..ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన పిటిషన్ విచారణ శుక్రవారం హైకోర్టు ముందుకురానుండటంతో భవిష్యత్ కార్యాచరణపై సీఎం కేసీఆర్ చర్చించారు. ప్రగతిభవన్లో ఆర్టీసీ, రవ… Read More
ఆర్టీసీని నడపడం చేతకాదా.. నాకు అప్పగిస్తే లాభాలు చూపిస్తా : ప్రొఫెసర్ నాగేశ్వర్హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీని నడపడం చేతగాకుంటే నాకు అప్పగించండి లాభాలు… Read More
సంతకెళ్తుండగా ప్రమాదం.. నదిలో పడవ బోల్తా, బోటులో 80 మంది, వాహనాలు కూడా...కూరగాయాలు, ఇంటికి అవసరమైన వస్తువులు కొనుక్కుందామని సంతకెళితే ప్రమాదం కబళించింది. తమకు తెలిసిన వారితో సరుకులు కొందామని వెళ్లి నది మధ్యలో పడవ బోల్తాపడటం… Read More
బయటపడ్డ బోటు రెయిలింగ్ : మరో రెండురోజుల పాటు ప్రయత్నంతూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ప్రమాదంలో చిక్కుకున్న బోటును బయటకు తీసేందుకు మరోసారి ధర్మాడి సత్యం బృందం తన ప్రయత్నాలు ప్రారంభించించిన విషయం తెలి… Read More
0 comments:
Post a Comment