Saturday, August 15, 2020

నా పేరు చెప్పి భూ సెటిల్‌మెంట్లు చేస్తే ఎవ్వర్నీ వ‌ద‌ల‌ను : ఎంపీ విజయసాయిరెడ్డి వార్నింగ్

విశాఖలో భూ కబ్జాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హెచ్చరించారు. భూ ఆక్రమణల ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. భూ అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని ,సొంత పార్టీ నేతలే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iKauR2

Related Posts:

0 comments:

Post a Comment