ఏపీలో బలహీనవర్గాలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేలా తాము కొత్త విధానం తీసుకొస్తే తాన్ని వ్యతిరేకంగా వినిపిస్తున్న గొంతులు అంటరానితనానికి నిదర్శనంగా ఉన్నాయంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకులకు అంటరానితనం అంటగట్టడమేంటన్న ప్రశ్న విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో సొంత పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h0hM2x
తెలుగు పేరెత్తితే అంటరానితనమంటారా- జగన్కు రఘురామ సూటి ప్రశ్న...
Related Posts:
భారత ప్రయాణికులపై నిషేధాన్ని ఎత్తేసిన జర్మనీ: విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్దుబాయ్: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్తో అనేక దేశాలు … Read More
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ ఔదర్యం -కొవిడ్ బాధితులకు 20 రోజుల సెలవులు -మార్చి 25 నుంచే వర్తింపుకొవిడ్ టెస్టుల దగ్గర్నుంచి వ్యాక్సిన్ల పంపిణీ దాకా చాలా అంశాల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులపైనా ఔదార్యం చూపింది. కరోనా వల… Read More
రామా అన్న పదం కూడా బూతుగా? -అసదుద్దీన్ ఓవైసీ కంటికి ఆర్ఎస్ఎస్ చీఫ్ క్రిమినలా?: విజయశాంతిబీజేపీ ఏలుబడిలో మైనార్టీలు, ప్రత్యేకించి ముస్లింలు అభద్రతా భావంలో కూరుకుపోయారన్న వాదన అవాస్తమని, దేశంలో ఇస్లాం ప్రమాదకర పరిస్థితుల్లో లేదని, అలా ఉన్నట… Read More
అనంతపురంలో బయోటెక్ పార్క్ హబ్: ఇండస్ జీన్స్ వ్యాక్సిన్ల తయారీ యూనిట్అనంతపురం: అనంతపురం జిల్లాలో బయోటెక్ పార్క్ను నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో..కర్ణాటక సర… Read More
CoWIN ద్వారా 50 దేశాల్లో వ్యాక్సిన్ -వన్ ఎర్త్, వన్ హెల్త్ భారత్ విధానం -ప్రధాని మోదీ ఉద్ఘాటనదేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదన్న హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగం పుంజ… Read More
0 comments:
Post a Comment