Saturday, August 15, 2020

తెలుగు పేరెత్తితే అంటరానితనమంటారా- జగన్‌కు రఘురామ సూటి ప్రశ్న...

ఏపీలో బలహీనవర్గాలు కూడా ఇంగ్లీష్‌ మీడియంలో చదువుకునేలా తాము కొత్త విధానం తీసుకొస్తే తాన్ని వ్యతిరేకంగా వినిపిస్తున్న గొంతులు అంటరానితనానికి నిదర్శనంగా ఉన్నాయంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇంగ్లీష్‌ మీడియం వ్యతిరేకులకు అంటరానితనం అంటగట్టడమేంటన్న ప్రశ్న విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో సొంత పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h0hM2x

0 comments:

Post a Comment