అమరావతిలో జరిగిన భూ కుంభకోణం వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని పైన నాడు సీఆర్డీఏ లో కీలకంగా పని చేసిన ఐఏఎస్ అధికారిని సీఐడి అధికారులు విచారించారు. ఆ సమయంలో పలు కీలక విషయాలు ఆయన వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో ఐఏఎస్ కీలకంగా మారుతున్నారు. రాజధాని ప్రాంత భూముల వ్యవహారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hC78AF
Amaravati Land scam:సీఎం జగన్ చేతికి చిక్కిన మాజీ మంత్రి..ఆధారాలతో సహా..వాట్ నెక్ట్స్..?
Related Posts:
నిన్న మాజీ సీఎం, మొన్న మంత్రి.. నేడు పోలీసులు.. మహిళలంటే గౌరవం లేదా?బెంగళూరు : కర్ణాటకలో వరుసగా జరుగుతున్న ఘటనలు వివాదస్పదమవుతున్నాయి. లీడర్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు మహిళలంటే గౌరవం లేకుండా పోయిందనేది చర్చానీయాంశంగా మారి… Read More
టీడీపీకి భారీ షాక్: వైసీపీలోకి వర్ల రామయ్య సోదరుడు, జగన్ వైపు ఎందుకు వెళ్తున్నారు?అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగులుతోంది. ఆ పార్టీ సీనియర్ నేత, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్… Read More
దారుణం: అమెరికా అధ్యక్ష రేసు... తులసీ గబ్బార్డ్ హిందూజాతీయ ముద్రవేసే ప్రయత్నంవాషింగ్టన్: వచ్చే అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష బరిలో నిలవాలని అనుకుంటున్న హవాయి డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధి తులసీ గబ్బార్డ్కు చేదు అనుభవం ఎదురవుతోంది.… Read More
ఇంట్రెస్టింగ్: సీబీఐ డైరెక్టర్గా అలోక్ వర్మను ఇందుకోసమే తొలగించారా..?ఢిల్లీ: ఎన్నికల వేళ మరోసారి రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. మాజీ కేంద్ర రక్షణ మంత్రి గోవా ముఖ్యమంత్రి మనోహర… Read More
ముగిసిన మూడో, చివరి పంచాయతీ ఎన్నికలు: టీఆర్ఎస్ మద్దతుదారులదే హవా!హైదరాబాద్: తెలంగాణలో మూడో దశ, తుది పంచాయతీ ఎన్నికల పోలింగ్ బుధవారం ముగిసింది. చివరి విడత ఎన్నికల్లో భాగంగా 29 జిల్లాల్లోని 3529 పంచాయతీల్లో ఓటర్లు తమ … Read More
0 comments:
Post a Comment