Wednesday, August 19, 2020

గోదావరి వరదలో చిక్కుకుపోయిన ఎమ్మెల్యే... అధికారులకు చంద్రబాబు ఫోన్... తప్పిన పెను ప్రమాదం...

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని నదీ తీర ప్రాంతంలోని గ్రామాలు ముంపుకు గురయ్యాయి. అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని ముంపు గ్రామాల్లో పర్యటనకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా వరదలో చిక్కుకుపోయారు. ఆయన ప్రయాణించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g9I6FZ

Related Posts:

0 comments:

Post a Comment