దేశవ్యాప్తంగా వివిధ సంస్థల ఉద్యోగుల భవితవ్యం కోసం ఏర్పాటు చేసిన ఉద్యోగ భవిష్య నిధి సంస్థలో దొంగలు పడ్డారు. ముంబై ఈపీఎఫ్వో మోసం జరిగింది. ముంబై ఈపీఎఫ్వో ఆఫీసులోని కొందరు ఉద్యోగులు ఒక్కటి అయ్యారు. ఈపీఎఫ్వో పూల్లో ఉండే నిధుల నుంచి రూ.21.5 కోట్లు స్వాహా చేశారు. ఈ మేరకు ఓ వార్తా కథనం ప్రచురితమైంది. ఈపీఎఫ్వో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j0Srcf
మాములు కేడీలు కాదు కదా.. రూ.21 కోట్లు అక్రమంగా విత్ డ్రా. ఈపీఎఫ్వోలో దొంగలు
Related Posts:
Lockdown: పెళ్లికి 17 షరతులు, మందు, మసాల, ఢాం డుస్ అంటే కుదరదు, వాళ్లకు నో ఎంట్రీ, లక్కీ !న్యూఢిల్లీ/ బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) లాక్ డౌన్ దెబ్బకు దాదాపు అందరి జీవితాలు తల్లకిందులైనాయి. ఇంతకు ముందు శుభకార్యాలు, పెళ్లిళ్లు, బర్త్ డే పా… Read More
ఏపీ ఇంటర్ పరీక్ష: జూన్ 3న నిర్వహణ, మాస్క్ కంపల్సరీ అంటోన్న ఇంటర్ బోర్డుకరోనా వైరస్ వల్ల ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. మార్చి 23వ తేదీన నిర్వహించాల్సిన మోడ్రన్ లాంగ్వేజ్-2, జాగ్రఫీ ప… Read More
సెల్ ఫోన్ ద్వారా కరోనా వ్యాప్తిస్తుందట- ఎయిమ్స్ రాయ్ పూర్ అధ్యయనంలో షాకింగ్ నిజాలు...కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పలు అధ్యయనాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వైరస్ వ్యాప్తికి గల అన్ని అవకాశాలను వైద్యులు, న… Read More
శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఆత్మహత్య .. అనారోగ్యమే కారణమా ?ఒకపక్క ఏపీలో పోలీసులు లాక్ డౌన్ విధులతో బిజీగా ఉన్న సమయంలో ఒక పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకోవటం ఏపీలో కలకలం రేపింది . అనారోగ్య కారణాలతో ఓ పోలీస్ అధిక… Read More
పంచాంగంలో దగ్ద యోగం అంటే ఏమిటిడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment