అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నవేళ ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులకు రూ. 50 లక్షల కోవిడ్ బీమా ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీని కార్మికులకు వర్తింపజేస్తూ ఆదేశాలు ఇచ్చింది. కరోనా బారినపడి ఇప్పటివరకు మృతి చెందిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iYrjYC
రూ. 50 లక్షల కరోనా బీమా: ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం, కార్మికుల హర్షం
Related Posts:
కరోనా విలయం: చైనా డేంజరస్ గేమ్.. అమెరికాను మించి లక్షల్లో మరణాలు.. వూహాన్పై దాడికి ట్రంప్ సంకేతాలుఅన్ని దేశాల అధికారిక ప్రకటనల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సోకినవాళ్ల సంఖ్య 23.32లక్షలు. అందులో సుమారు 6లక్షల మంది వ్యాధి నుంచి బయటపడగా, 1.60ల… Read More
ఏపీలో కోరనా: సీఎం జగన్ సీరియస్.. ర్యాపిడ్ కిట్స్ కొనుగోళ్లపై రగడ.. పొరుగున రూ.337, ఏపీలో రూ.1200?కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెరుగ్గానే పనిచేస్తోందని కేంద్రం అభినందించిన కొద్ది గంటలకే అధికార పార్టీపై తీవ్రస్థాయిల… Read More
ఏపీలో మరోసారి భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు: తెలంగాణతో పోటీ పడుతూ..!అమరావతి: రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 44 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఇప్పటిద… Read More
ప్రయాణికులకు చేదువార్త: మే 3 తరువాతైనా రైళ్ల, విమానాలపై డౌట్: గడువు పెంపు దిశగా కేంద్రంన్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా 19 రోజుల రెండోదశ లాక్డౌన్ కొనసాగుతోంది. దేశ ప్రజలు స్వీయ గృహ నిర్బంధంలో ఉంటు… Read More
ఎవరీ ఎమ్మెల్యే..20 ఏళ్ల వయస్సులో: గన్ను పట్టినా, గన్మెన్ను వెంట పెట్టుకున్నా పేదల కోసమేనంటూహైదరాబాద్: ఈ ఫొటోలో కనిపిస్తోన్న యువతి ఇప్పుడు ఓ ప్రజా ప్రతినిధురాలు. తెలంగాణ నుంచి అసెంబ్లీకి ఎన్నిక అయ్యారు. ఇదివరకు ఆమె మావోయిస్టుగా పనిచేశారు. ఆమె… Read More
0 comments:
Post a Comment