హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో బుల్లెట్ కలకలం రేపింది. మాజీ మంత్రి పరిటాల సునీత చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్థ బ్యాగ్లో బుల్లెట్ బయటపడింది.స్నేహితులతో కలిసి శ్రీనగర్కు వెళ్లేందుకు పరిటాల సిద్ధార్ధ్ బుధవారం(ఆగస్టు 18) ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది నిర్వహించిన తనిఖీల్లో సిద్దార్థ బ్యాగ్లో 5.5 ఎంఎం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3y2rA3u
పరిటాల సిద్దార్థ బ్యాగ్లో బుల్లెట్... శంషాబాద్ ఎయిర్పోర్టులో గుర్తించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది...
Related Posts:
మరణానికి మానసికంగా సిద్ధం: డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం: వేల సంఖ్యలో జవాన్లున్యూయార్క్: వచ్చే రెండు వారాల అత్యంత కఠిన రోజులంటూ ఇప్పటికే మరణానికి మానసికంగా సిద్ధ పడిన అమెరికాలో పరిస్థితులు మరింత సంక్లిష్టమౌతున్నాయి. ఈ రెండు వార… Read More
డిజిటల్ పద్ధతిలో ఘనంగా ఉగాది వేడుకలు జరుపుకున్న స్కాట్లాండ్ తెలుగు ప్రజలుకరోనావైరస్ ప్రపంచాన్ని మొత్తం కబళిస్తోంది. కరోనావైరస్ బారిన పడి వేల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. అంతేకాదు కొన్ని లక్షల మంది చికిత్స పొందుతున్నారు. ఈ… Read More
కరోనా: ప్రమాదం అంచున ఇండియా.. రంగంలోకి ఆర్మీ.. షాకింగ్ ఫిగర్స్.. ఏం జరుగుతోంది?''నా తలరాత దేవుడే నిర్ణయించాడు.. తన దగ్గరికి నన్ను పిలుస్తున్నాడు''.. ఢిల్లీ మర్కజ్ కార్యక్రమంలో పాల్గొని, స్వదేశం సౌతాఫ్రికాలో చనిపోయిన ఓ మతగురువు చి… Read More
కరోనా మరణాల్లో ఊహించని ట్విస్ట్: మొదట నెగెటివ్ : కొద్దిరోజులకే వైరస్తో మృతి: కొత్తగా రూపాంతరం?ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ మరణాల్లో అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఇప్పటిదాకా ఈ తరహా ఉదంతం తలెత్తకపోవడం డాక్టర్లను భయాందోళనలకు గురి చేస్తోంది. … Read More
ఏపీలో కొత్తగా 34 పాజిటివ్:: 226కు చేరిన కేసుల సంఖ్య: ఆ ఆరు జిల్లాలు యమ డేంజర్..!అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతూనే వస్తోంది. దీన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ..ఫల… Read More
0 comments:
Post a Comment