ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో అక్కడి ప్రజల హక్కులు,భవిష్యత్పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆఫ్గన్ ఆక్రమణ పూర్తయ్యాక నిర్వహించిన మొదటి ప్రెస్మీట్లో తాలిబన్ల మాటలు కాస్త ఉదారంగా కనిపించినప్పటికీ... వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. అనుకున్నట్లు గానే స్త్రీల పట్ల వారు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. తాజాగా షబ్నమ్ అనే మహిళా జర్నలిస్ట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XG1K9g
Thursday, August 19, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment