కరోనా వైరస్... ఈ పేరు వింటేనే చాలామంది హడలిపోతున్నారు. ఎక్కడో పక్క వీధిలో వచ్చిందంటేనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఇక తమ పక్కనే వచ్చిందని తెలిస్తే... ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాను ఎదుర్కోవడం ఎంత కష్టమో.... ఇరుగు పొరుగు చూపించే వివక్ష,సహాయం చేసేందుకు అయినవాళ్లు కూడా ముందుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h0gTqC
'కరోనా' కష్టాలు వర్ణనాతీతం... జోరు వానల వేళ దిక్కు లేని పక్షుల్లా... అయినవాళ్లూ ముఖం చాటేస్తున్నారు
Related Posts:
జగన్ ఇలా చేస్తే ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి? ఏడాదికి 750 రోజులు పెంచాలేమో: సీఎంపై చంద్రబాబు ఫైర్ప్రపంచంలో ఎక్కడా మూడు రాజధానులు లేవని, ఆ మోడల్ ను అనుసరించిన సౌతాఫ్రికానే ఇప్పుడు తలబాదుకుంటున్నదని, దీనిపై జాతీయ మీడియా ఏకిపారేసిన తర్వాత కూడా సీఎం జ… Read More
చంద్రబాబుకు మెడకు సీబీఐ ఉచ్చు.. లోక్సభలో వైసీపీ కీలక ప్రతిపాదన.. కేంద్రం గ్రీన్ సిగ్నల్?అమరావతికి సంబంధించిన వ్యవహారాలపై ఢిల్లీ కేంద్రంగా సోమవారం జరిగిన పరిణామాలు సంచలనం రేపుతున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు మెడకు ఉచ్చు బిగుసుకునేలా సీఎం జగన్… Read More
ఇంద్రప్రస్థా యూనివర్శిటీలో ఉద్యోగాలు: పలు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ఢిల్లీలోని గురుగోబింద్ సింగ్ ఇంద్రప్రస్థా యూనివర్శిటీలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా రిజిస్ట్రార్, లైబ… Read More
అమరావతిని కాపాడాలని ప్రవాసాంధ్రుల విజ్ఞప్తి .. పీఎం మోడీకి లేఖరాజధాని అమరావతిలో రైతుల పోరాటానికి సంఘీభావంగా ప్రవాసాంధ్రులు ముందుకు వస్తున్నారు . అమరావతిని కాపాడుకుందామని వారు గళం విప్పుతున్నారు . రైతుల కోసం ఉద్యమ… Read More
నాది రాయలసీమ, నా మామది అమరావతి, నా బిడ్డనిచ్చింది విశాఖపట్నం : మూడు రాజధానులపై టీజీ వెంకటేశ్ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై ఆయా పార్టీలు ఇప్పటికే తమ వైఖరిని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అధికార వైసీపీ తప్ప మిగతా పార్టీలేవి మూడు రాజధానుల నిర్ణయ… Read More
0 comments:
Post a Comment