Monday, August 17, 2020

సంగీత ప్రపంచంలో పెనువిషాదం - ‘పద్మవిభూషణ్’ పండిట్ జస్‌రాజ్ ఇకలేరు - ప్రధాని మోదీ సంతాపం

తన గానమాధుర్యంతో 80 ఏళ్లపాటు ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన సంగీత సామ్రాట్, 'పద్మవిభూషణ్' పండిట్ జస్‌రాజ్ ఇకలేరన్న వార్త సంగీత ప్రపంచంలో పెను విషాదాన్ని నింపింది. 90ఏళ్ల జస్‌రాజ్ సోమవారం తెల్లవారుజామున అమెరికాలోని న్యూజెర్సీలో తుదిశ్వాస విడిచారు. ఆయన కుమార్తె దుర్గా జస్‌రాజ్ స్వయంగా ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. పదేళ్ల వయసు నుంచే కచేరీలు ప్రారంభించిన జస్‌రాజ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2E6N49k

Related Posts:

0 comments:

Post a Comment