రాజధాని అమరావతిలో రైతుల పోరాటానికి సంఘీభావంగా ప్రవాసాంధ్రులు ముందుకు వస్తున్నారు . అమరావతిని కాపాడుకుందామని వారు గళం విప్పుతున్నారు . రైతుల కోసం ఉద్యమిస్తామని ప్రకటించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలోనే కాకుండా , ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు సైతం రాజధానిగా అమరావతినే కొనసాగాలని కోరుతున్నారు. అమరావతి భూముల కుంభకోణం.... ఇన్సైడర్ ట్రేడింగ్ పై ఈడీ కేసు నమోదు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b3ArYx
అమరావతిని కాపాడాలని ప్రవాసాంధ్రుల విజ్ఞప్తి .. పీఎం మోడీకి లేఖ
Related Posts:
నాడు కృష్ణా..నేడు గోదావరి: పోటెత్తిన నదిలో బోటింగ్ కు అనుమతి ఎవరిచ్చారు?: ప్రభుత్వం మారినా..!అమరావతి: సరిగ్గా ఏడాది కిందట.. కృష్ణానదిలో ఫెర్రీ మునిగిపోయిన ఘటనలో సుమారు 19 మంది జలసమాధి అయ్యారు. కృష్ణానది ప్రమాదకర స్థాయికి చేరుకున్న సమయంలో బోటిం… Read More
పొమ్మన్నా.. పొగబెట్టినా!: అధికారిక బంగ్లాలను ఖాళీ చేయని 82 మాజీ ఎంపీలు!న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన, పదవీకాలం ముగిసిన కొందరు మాజీ ఎంపీలు.. తమ అధికారిక బంగ్లాలను మాత్రం ఖాళీ చేయకపోవడం లేదు. ఎన్న… Read More
భారత్తో యుద్ధం చేస్తే ఓడిపోతాం.. కానీ: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ఇస్లామాబాద్: భారత్తో యుద్ధం చేస్తే తమ పరిస్థితి ఎలా ఉంటుందో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముందే ఊహించుకున్నారు. అందుకే భారత్తో తాము సాంప్రదాయ యుద్… Read More
యురేనియం తవ్వకాలకు నో పర్మిషన్.. మిషన్ భగీరథ సక్సెస్, రైతులకు అండగా.. అసెంబ్లీలో కేసీఆర్హైదరాబాద్ : యురేనియం తవ్వకాలకు పర్మిషన్ ఇవ్వలేదని.. భవిష్యత్తులో కూడా ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ ప్రభుత్వంలో నల్లమల అ… Read More
ఉత్తర భారతీయులపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు!న్యూఢిల్లీ: ఉత్తరభారతదేశ పౌరుల శక్తిసామర్థ్యాలపై ఉపాధి, కార్మిక శాఖ కేంద్రమంత్రి, బీజేపీ నేత సంతోష్ గ్యాంగ్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారత… Read More
0 comments:
Post a Comment